మాలో భేదాభిప్రాయాలున్నా...ఐక్యత మరువం ప్రాంతీయ వార్తలు
'మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలవల్ల ఇబ్బందులు, పొర పాట్లు జరిగిన మా ట వాస్తవమేనని, వారందరి తరఫున చెబుతున్నా ఇక నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచే స్తాం' అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ప్రసంగం చేశారు.
More
జూన్ 3న బీజేపీలో చేరనున్న నాగం

తాజా వార్తలు

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి జూన్ 3న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అదే రోజున తెలంగాణ నగరా సమితిని బీజేపీలో విలీనం చేస్తానని పేర్కొన్నారు.

More

తేరుకుంటున్న ఓక్లహామా

తాజా వార్తలు

సోమవారం ఓక్లహామాలో బీభత్సం సృష్టించిన టోర్నడో ప్రభావిత ప్రాంతాల్లో శిధిలాల్లో గాలింపు పూర్తయింది. 24 మంది మరణించారని అధికారికంగా ప్రకటించారు.

More

వాణిజ్యం

ఫ్యూచర్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 213 రూపాయలు పెరిగి పది గ్రాముల బంగారం 26 వేల 456 రూపాయలకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్ఛేంజిలో ఆగస్టు డెలివరీకి నమోదయిన బంగారం 213 రూపాయలు చొప్పున పెరిగిందని ఎక్ఛేంజి వర్గాలు ప్రకటించాయి. మొత్తం 1722 లాట్ల వాణిజ్య టర్నోవర్‌లో పది గ్రాములు 26 వేల 456 రూపాయలు చొప్పున పలికింది. జూన్‌ నెలలో పంపిణీ చేయాల్సిన పుత్తడి ధరలు కూడా 146 రూపాయలు పెరిగి
More
క్రీడా వార్తలు
ఐపిఎల్‌లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో బుధ వారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎలి మినేటర్‌ మ్యాచ్‌ నిర్వహించారు. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ మొదట బ్యాటింగ్‌ దిగి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేశారు. తరువాత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు గాను 135 పరుగులు చేశారు. దీంతో సన్‌ రైజర్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం
More
బుకీలు దుబాయ్ వెళ్ళేందుకు విందూ సహాయం

స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో అరెస్టయిన బాలీవుడ్‌ నటుడు విందూ సింగ్‌ పోలీసు విచారణలో మరిన్ని విషయాలు వెల్లడిం చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు బుకీలు దుబాయ్ పారిపోయేందుకు విందూ సాయం చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు.
More
నేను అమాయకుడిని: శ్రీశాంత్‌

ఐపిఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీశాంత్‌ తాను అమాయకుడినని పేర్కొం టున్నాడు. తాను ఎలాంటి తప్పు చేయ లేదని ఆయన స్పష్టం చేశాడు. క్రికెట్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా ఎన్నడూ ప్రవర్తించ లేదని వివరణ ఇచ్చాడు. తన న్యాయవాది రెబెక్కా జాస్‌తో ఈ తాజా సందేశాన్ని మీడియాకు చేరవేశాడు
More
తెర-సినిమా ప్రత్యేకం
లక్ష్మీ గణపతి ఫిలింస్‌ బ్యానర్‌పై సిద్దార్థ్‌, హన్సిక హీరోహీరోయిన్లుగా సుందర్‌.సి దర్శకత్వంలో సుబ్రమణ్యం.బి, సురేష్‌ .యస్‌ నిర్మిస్తున్న లవ్‌, కామెడీ ఎంటర్‌ టైనర్‌ 'సంథింగ్‌ సంథింగ్‌'. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకుంది. మరో వారంలో సెన్సార్‌ కూడా పూర్తి చేసుకొని జూన్‌ ప్రథమార్థంలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా More
తెర-సినిమా ప్రత్యేకం
శంకర్‌ తను సినిమా మొదలు పెడితే ఆర్టిస్టుల దగ్గరి నుంచి టెక్నీషియన్ల వరకు ఎవరూ కథను గానీ, కథలో ఉన్న క్యారెక్టర్లని గానీ బయటకు చెప్పకూడదని అగ్రిమెంట్స్‌ చేయించుకుంటాడు. దాంతో శంకర్‌ సినిమా చేస్తున్నాడంటే కథేంటి.. అందులో హీరో క్యారెక్టరేంటి అన్న విషయాలు యూనిట్‌ సభ్యులకు తప్ప బయట ప్రపంచానికి తెలియదు. కానీ ప్రస్తుతం శంకర్‌ ఈ విషయాల్ని More
ఎన్నారై న్యూస్
A Sikh bus driver in Finland is fighting for his right to wear a turban while at work. Gill Sukhdarshan Singh, who works at the Veolia bus company at Vantaa near the Finnish capital of Helsinki, is trying to set a precedent by making the authorities allow him to wear a turban at work. More
చెలి

చిరునవ్వు చిందెయ్యాలి...

చిరునవ్వు ఒక అపూర్వమైన కానుక. చిరునవ్వు ఉత్సాహంనూ కల్గిస్తుంది. మనకు సంతోషంగాను, ఉత్సాహంగానూ ఉంటే చిరునవ్వు చిందించి తద్వారా ఆనందాన్ని వెల్లడించుకుంటాము. నిజాని కి చిరునవ్వు అత్యంత మానవీయగుణం అని చెప్పవచ్చును. చిరునవ్వు మన ప్రతికూల భావనలను, అందుబాటుకు వ్యతిరేకతలను తరిమిగొడుతుంది. నూత న భావాలను మనం స్వీకరించడానికీ, మన నిష్కపట మనస్తత్వానికీ చిరునవ్వు సాధనమౌతుంది.
More
జాతీయ వార్తలు
గత తొమ్మిది సంవత్సరాలుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఏడాది తిరిగి తమకే పట్టం కడతారని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. కేంద్రంలో యుపిఏ-2 ప్రభుత్వం నాలుగు సంవత్సరా లు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భం లో ప్రగతి నివేదికను విడుదల చేసారు. తాను దేశాభివృద్ధి కోసం తన జీవితంలో ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసానని తెలిపారు.
More
అభివృద్ధికే మళ్లీ పట్టం
అంతర్జాతియ వార్తలు
భారత్‌లో విజయవంతంగా పర్యటన ముగించుకున్న చైనా ప్రధాని లీకెకియాంగ్‌ పాకిస్థాన్‌లో రెండురోజుల అధికారిక పర్య టన నిమిత్తం విచ్చేశారు.ఆయన పర్యటన చారిత్రాత్మకమైనదని.. ఉభయ దేశాలు అన్ని రంగాల్లో కలిసిమెలిసి ముందడుగు వేయడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదం చేస్తుందని పాక్‌ మీడియా కొనియాడింది. ఆయనకు ఇస్లామాబాద్‌
More
పాక్‌ను ఆకాశానికెత్తిన చైనా ప్రధాని
కిడ్స్-మొగ్గ
గురువిద్య

శివజ్ఞాని అనే గొప్ప గురువు వద్ద కొందరు శిష్యులు ఉండేవారు. వాళ్లల్లో శివయ్య అనే చిలిపి శిష్యుడొకడు ఉండేవాడు. శివయ్య చిలిపి చేష్టలు తతిమ్మా శిష్యు లకు గిట్టేది కాదు. అందుచేత శివయ్య యొక్క చిలిపితనం గురించి ఉన్నది లేనిది కల్పించి ఒకనాడు గురువు గారితో చాడీలు చెప్పారు శిష్యులు. గురువుగారైన శివజ్ఞాని వెంటనే శివయ్యను తన వద్ద నుంచి ఎక్కడైనా వెళ్లమని తొలగించాడు.
More
హాయ్
సామాన్యులే పరిశోధనలకు స్ఫూర్తి

అమెరికా అంటే అత్యధిక సంపద పోగు పడ్డ దేశం. అవకాశాల స్వర్గధామం. చాలా మంది అభిప్రాయమిదే. కానీ అక్కడా పేద, ధనిక తారతమ్యాలున్నాయి. నిరుద్యోగం పెద్ద సమస్య. ఈ అంతరాల అంతు చూడటానికి అవిరళ కృషి చేస్తున్నాడు రాజ్‌. అతడి పరిశోధన, ఫలితాలను అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామాయే మెచ్చుకున్నాడు.
More
నాడి
ఆర్బోవైరస్‌ దోమల నుంచి వ్యాపించే ఎల్లోఫీవర్‌

ఎల్లోఫీవర్‌ని అటవీ ప్రాంత విషజ్వరమని అంటారు. ఎందుకంటే అమెరికా, ఆఫ్రికా వంటి దట్టమైన అడవుల్లోని పరిస్థితులు ఎల్లోఫీవర్‌ రావడానికి దోహదం చేస్తాయి. 45 దేశాల్లో కనిపించే ఈ ఎల్లోఫీవర్‌తో 900 మిలియన్ల మంది బాధపడ్డారు. ప్రతి సంవత్సరం 200,000 ప్రజలు బాధ పడుతుంటే దాదాపు 30,000 మంది చనిపోవడం జరుగుతుంది.
More
andriod_vaartha_app
windows8_vaartha_app
 
add add
add
add
jademagazine
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

రాష్ట్ర కేబినేట్ లోని మిగిలిన అవినీతి ఆరోపిత మంత్రులు రాజీనామా చేయాలని మీరు భావిస్తున్నారా?

Vote     View Result     Other Polls

వాతావరణం

వీడియోస్