నేటి నుండి కర్తార్‌పూర్‌ కారిడార్‌ యాత్ర పునఃప్రారంభం

న్యూఢిల్లీ: నేటి నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ యాత్ర మళ్లీ ప్రారంభమం కానుంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో

Read more

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమలః తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 టికెట్ల కోటాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్

Read more

ఇకపై భారత భూభాగం నుంచే కైలాస పర్వతాన్ని రూటు !

ఇండియా – చైనా సరిహద్దుల్లో లిపులేక్ పాస్ వరకు రోడ్డు నిర్మాణం పిత్తోర్‌ఘ‌ర్‌: హిందువులకు అత్యంత పవిత్రమైన, సాక్షాత్తు శివుడు కొలువుంటాడని కోట్లాది మంది విశ్వసించే కైలాస్,

Read more

అబుదాబిలో ప్రారంభంకానున్న హిందూ దేవాలయం

మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద సంప్రదాయ మందిరంగా గుర్తింపు దుబాయిః అబుదాబిలోని అబు మరీఖాలో 27 ఎకరాల్లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ

Read more

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానికి నారాయ‌ణ‌మూర్తి దంప‌తులు భారీ విరాళం

టీటీడీకి బంగారు శంఖం, తాబేలు విరాళం తిరుమలః కలియుగ దైవం తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఇన్‌ఫోసిస్ చైర్మెన్ నారాయ‌ణ‌మూర్తి, ఆయ‌న భార్య సుధా మూర్తి ..

Read more

భారీ వర్షాలు..ఆరెంజ్ అల‌ర్ట్ జారీ..కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

రుద్ర‌ప్రయాగ్‌: ఉత్త‌రాది రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఉత్త‌రాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర ను నిలిపివేశారు. సోన్‌ప్ర‌యాగ్‌, గౌరికుండ్ వ‌ద్ద యాత్రికుల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు

Read more

రేపు శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల: భక్తుల కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న

Read more

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

హైదరాబాద్‌: ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఈరోజు రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల

Read more

అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి

హైదరాబాద్‌ః ప్రపంచం లోనే అతి పెద్ద బర్మా టేకు జాతి మహా వృక్షము ఇది. ఇరవై ఒక్క అడుగులు పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల

Read more

చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

వర్షం, మంచు కురుస్తున్న నేపథ్యంలో విరిగిపడుతున్న కొండ చరియలు న్యూఢిల్లీః చార్ ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో

Read more

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు

నేడు భక్తుల రద్దీ సాధారణం Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది . శుక్రవారం 72,304 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Read more