ముంబయిలో అతిభారీ వర్షాలు..రెడ్‌ అలర్డ్‌ జారీ

ముంబయి: మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌ సహా పలు ప్రాంతాల్లో

Read more

కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : కేరళ , పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఈరోజు(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్‌ వద్ద

Read more

మరోసారి కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

Read more

శామీర్‌పేటలో కారు బీభత్సం

హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ డ్రైవింగ్ , మద్యం మత్తు , నిద్ర మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు..వారి

Read more

గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు..ఎప్పటి నుండి అంటే ..!!

రైల్వే ట్రాక్ పనుల కారణంగా గత కొద్దీ నెలలుగా సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ రూట్లలో నిత్యం పలు రైళ్లను రద్దు చేస్తూ వస్తున్నారు. దీంతో

Read more

52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా ? తిరోగమనంలో వెళ్తోందా ?: జగన్‌

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈరోజున మీడియాతో జగన్‌ మాట్లాడుతూ…చంద్రబాబు పాలన మొత్తం…దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం అంటూ

Read more

విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం ఫై విద్యార్థుల భారీ నిరసన

గురువారం తెలంగాణ అసెంబ్లీ లో 2024 -25 కు సంబధించి వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం

Read more

ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్ లైన్

ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ డెడ్ లైన్ విధించారు. లేకపోతే కెసిఆర్ అధ్వర్యంలో తామే 50 వేల

Read more

మందుబాబులకు షాక్ ఇవ్వబోతున్న రేవంత్ సర్కార్..?

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తెలంగాణ లో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ లో జరుగుతాయో తెలియంది కాదు..ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు

Read more

జో బైడెన్ మానసిక ఆరోగ్యం పై వైట్ హౌస్ డాక్టర్ వివరణ..!

వాషంగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలకడం, ఎగ్జిట్ ఒకవైపు ఉంటే మరోవైపు

Read more

అమరవీరుల త్యాగాలు మరువలేనివి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు.

Read more