మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేసాయి. పాల్ఘర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు

Read more

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం

టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు తొలి రోజు సమావేశాల చివర్లో ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిటీ తరఫున మాజీ మంత్రి కాలువ

Read more

దేశంలో బిజెపి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయిః సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ లతో కలిసి కెసిఆర్ ప్రెస్ మీట్ న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో కలిసి

Read more

అబిడ్స్‌ ట్రూప్‌ బజార్‌లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌ లోని అబిడ్స్‌ ట్రూప్‌ బజార్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటన తెలుసుకున్న అగ్నిమాపక

Read more

పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారంటూ పొంగులేటి ఫైర్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ..మాట తప్పారని శ్రీనివాస్ రెడ్డి

Read more

జై కోటక్​ అదితిని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్

కళ్యాణ్ రామ్ సరసన ఇజం మూవీ లో నటించిన అదితి ఆర్య..తాజాగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. 2015 ఫెమినా మిస్​ ఇండియా టైటిల్​ని గెలుచుకున్న అదితి..

Read more

పార్లమెంట్ నూతన భవన వీడియో ను షేర్ చేసిన అమిత్ షా

మే 28వ తేదీన చారిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోడీ ప్రారభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పార్లమెంట్ నూతన భవన వీడియో ను

Read more

అవినాష్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు 31కి వాయిదా హైదరాబాద్: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన

Read more

సైకిల్ కు ఎలెక్ట్రిక్ హంగులు తీసుకొచ్చాం..ఇక దూసుకుపోవడమేః చంద్రబాబు

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపాటు రాజమండ్రి: సైకిల్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సైకిల్

Read more

నీతి ఆయోగ్ కంటే కెసిఆర్‌కు ముఖ్యమైన పనేంటి?: కిషన్​ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచేందుకే జీవో 111ను రద్దు చేశారని విమర్శ న్యూఢిల్లీః కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సిఎం కెసిఆర్ పై

Read more

వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థత..నిమ్స్‌కు తరలింపు

వైద్యుల సూచనతో ఉస్మానియా నుంచి నిమ్స్‌కు తీసుకెళ్లిన అధికారులు హైదరాబాద్‌ః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ అరెస్ట్ చేసిన అవినాశ్ తండ్రి

Read more