లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
![BSE](https://www.vaartha.com/wp-content/uploads/2020/02/BSE-7.jpg)
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 73,852కి పెరిగింది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 22,402 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయనికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.88.14 వద్ద కొనసాగుతుంది.