ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు
న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను
Read moreNational Daily Telugu Newspaper
Telugu News Online
న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను
Read moreన్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె పంపారు.
Read moreన్యూఢిల్లీః ఢిల్లీ జల్బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ
Read moreకోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్లోని హజారీ
Read moreహైదరాబాద్: సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు
Read moreమాస్కోః మరోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో
Read moreకొన్నాళ్ల క్రితం విజయవాడలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్..గత కొద్దీ రోజులుగా వార్తల్లో లేకుండా ఉన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున బోబత్సం
Read moreప్రధాని మోడీ రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. నిన్న చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న
Read moreఅనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెపుతున్నారు.
Read moreబిఆర్ఎస్ నుండి గెలిచి..కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫై అనర్హత వేటు వేసేందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధం అయ్యారు. దానంపై అనర్హత వేటు
Read moreబిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖగారియా ప్రాంతంలో ట్రాక్టర్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదాన్ని
Read more