ముంబయిలో అతిభారీ వర్షాలు..రెడ్‌ అలర్డ్‌ జారీ

ముంబయి: మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించడతో అధికారులు అప్రమత్తమయ్యారు. జులై 26, 27న మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌ సహా పలు ప్రాంతాల్లో

Read more

కేరళ, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : కేరళ , పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీంకోర్టు ఈరోజు(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్‌ వద్ద

Read more

మరోసారి కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

Read more

52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా ? తిరోగమనంలో వెళ్తోందా ?: జగన్‌

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈరోజున మీడియాతో జగన్‌ మాట్లాడుతూ…చంద్రబాబు పాలన మొత్తం…దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం అంటూ

Read more

జో బైడెన్ మానసిక ఆరోగ్యం పై వైట్ హౌస్ డాక్టర్ వివరణ..!

వాషంగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలకడం, ఎగ్జిట్ ఒకవైపు ఉంటే మరోవైపు

Read more

అమరవీరుల త్యాగాలు మరువలేనివి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేసుకున్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు.

Read more

రెండో రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టులను రెండ్రోజులుగా సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేతృత్వంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని

Read more

భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉంది..పాక్‌కు సాయం నిషేధించాలి: అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు

వాషింగ్టన్‌: మిత్రదేశాలైన జపాన్‌, ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందని అమెరికా సెనేటర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికన్‌ కాంగ్రెస్‌

Read more

నాడు సైనికులు చేసిన వీరోచత పోరాటం నా మదిలో నిలిచిపోయింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈరోజు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్

Read more

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీ ఈనెల 27కి వాయిదా వేశారు. అనంతరం

Read more

ఈ సంవత్సరం నుండే రైతు కూలీలకు ఆర్థిక సాయం: భట్టి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడాది నుంచే రైతు కూలీలకు ఆర్థిక

Read more