మరో రెండ్రోజుల్లో మిగిలిన అభ్యర్థుల ప్రకటన

అమరావతిః అసెంబ్లీ ఎన్నికల కోసం టిడిపి ఇప్పటివరకు 128 మంది అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించింది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది పేర్లను

Read more

ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్

Read more

అసలు దేశంలో లేని కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు అవసరమా?: లక్ష్మణ్

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

Read more

భ్రష్టాచార్ అంటే ఏంటో వివరించిన నాగబాబు

అమరావతిః చిలకలూరిపేట వద్ద నిన్న జరిగిన ప్రజాగళం సభలో పలుమార్లు మైక్ మొరాయించిన సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై జనసేన

Read more

ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు

న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను

Read more

అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారంః లోకేశ్

అమరావతిః మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని టిడిపి జాతీయ ప్రధాన

Read more

తూత్తుకుడి లేదా పుదుచ్చేరి నుంచి త‌మిళిసై పోటీ..?

న్యూఢిల్లీ : తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఆమె పంపారు.

Read more

రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యంః ప్రధాని మోడీ

జగిత్యాల : తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. కాళేశ్వరం

Read more

మళ్లీ ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

న్యూఢిల్లీః ఢిల్లీ జల్‌బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ

Read more

కూలిన ఐదంతస్తుల భవనం..ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్‌లోని హజారీ

Read more

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజీనామా

హైదరాబాద్‌: గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా రాజీనామా

Read more