తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే

Read more

ఏపీలో ప్రారంభమైన ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

అమరావతిః ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 లేదా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ

Read more

తెలంగాణలో 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు

హైదరాబాద్ః తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్

Read more

ఏపీ పదో తరగతి హాల్ టికెట్ల విడుదల

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల

Read more

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ః ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈమేరకు నోటిఫికేషన్

Read more

రేపు తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ః తెలంగాణలోని రేవంతర్ రెడ్డి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. మొత్తం 11,062 ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన

Read more

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీః ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కోసం సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్

Read more

ఈఏపీ​సెట్ షెడ్యూలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ షెడ్యూలు విడుదల చేసింది. ఈనెల 21న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈనెల 26 నుంచి

Read more

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా..పదేళ్ల జైలు శిక్ష.. లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీః పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడుతూ దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడంతోపాటు కోటి రూపాయల జరిమానా విధించాలని

Read more

విద్యార్థులు త‌మ‌తో తాము పోటీప‌డాల‌ని, ఇత‌రుల‌తో కాదుః ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: నేడు కేంద్ర విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన ప‌రీక్షా పే చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నప్ర‌ధాని మోడీ విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప‌రీక్షా పే

Read more