తెలంగాణ డీఎస్సీ పరీక్షలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌

హైదరాబాద్‌ః తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని, షెడ్యూల్‌లో ఎలాంటి

Read more

నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం

హైదరాబాద్‌ః ఈరోజు (మంగళవారం) బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరుగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి

Read more

రెండో రోజు ప్రారంభమైన పూరి జగన్నాథుడి రథయాత్ర

పూరిః సోమవారం రెండో రోజు ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read more

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా

న్యూఢిల్లీః నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 (శనివారం) న కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే, నీట్ యూజీ పరీక్ష,

Read more

ప్రారంభమైన గోల్కొండ బోనాల జాతర..రేపు తొలి బోనం

హైదరాబాద్‌ః నగరంలో గోల్కొండ బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. కోటలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సిటీలో దాదాపు నెల

Read more

అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక విరామం

శ్రీనగర్‌ః భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more

తిరుమలకు వెళ్లే భక్తులు తెలుసుకోవాల్సిన ‘వార్త’

తిరుమల శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త. జులై 9,16వ తేదిలలో శ్రీవారి ఆలయంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఈ నెల 9వ తేదిన

Read more

నీట్‌ పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీః నీట్‌ పీజీ-2024 పరీక్షల కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పటికే జరగాల్సిన పరీక్ష.. నీట్‌ యూజీ-2024 వివాదం కారణంగా వాయిదాపడింది. దీంతో ఇప్పుడు రీషెడ్యూల్‌ చేసి కొత్త

Read more

భద్రాద్రి ఆలయంలో బ్రేక్‌ దర్శనం ప్రారంభం

దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్‌ దర్శనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ

Read more

టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..భక్తులు ఫుల్ హ్యాపీ

టీటీడీ ఈవో జే శ్యామలరావు తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో

Read more

ఖైరతాబాద్ మహాగణపతి పనులు స్టార్ట్

దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతి కి ఎంతో ప్రత్యేకత ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి వినాయక చవితికి ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుడ్ని దర్శించుకోవడానికి లక్షలాది

Read more