మరో రెండ్రోజుల్లో మిగిలిన అభ్యర్థుల ప్రకటన

అమరావతిః అసెంబ్లీ ఎన్నికల కోసం టిడిపి ఇప్పటివరకు 128 మంది అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించింది. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది పేర్లను

Read more

ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్

Read more

భ్రష్టాచార్ అంటే ఏంటో వివరించిన నాగబాబు

అమరావతిః చిలకలూరిపేట వద్ద నిన్న జరిగిన ప్రజాగళం సభలో పలుమార్లు మైక్ మొరాయించిన సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై జనసేన

Read more

అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారంః లోకేశ్

అమరావతిః మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని టిడిపి జాతీయ ప్రధాన

Read more

సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం

అనకాపల్లి జిల్లా సింహాద్రి NTPC లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యూబ్ కు రంధ్రం పడటంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు చెపుతున్నారు.

Read more

నేడు కొరిశపాడు-రేణింగవరం మధ్య ట్రయల్ రన్‌

హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఈరోజు ఏపీలో నిర్వహించనున్నారు.. కొరిశపాడు – రేణింగవరం మధ్య జాతీయ రహదారిపై ఈ హైవే రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు

Read more

మోడీపై వైస్ షర్మిల ఆగ్రహం..

ఆదివారం చిలకలూరి పేట లో జరిగిన కూటమి ప్రజాగళం సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ ఫై చేసిన కామెంట్స్ ఫై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం

Read more

రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇటీవల వాతావరణంలో చాల మార్పులు వస్తున్నాయి. వర్ష కాలంలో ఎండలు , ఎండ కాలంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కావడం

Read more

‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు

నేడు చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ పేరుతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తం గా సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Read more

జనసేన త్వరలో క్లోజ్ అవుతుంది – ముద్రగడ

జనసేన పార్టీ త్వరలోనే క్లోజ్ అవుతుందన్నారు వైసీపీ నేత ముద్రగడ. తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ..తాజాగా మీడియా తో మాట్లాడుతూ జనసేన ఫై

Read more

మరికాసేపట్లో ‘ప్రజాగళం’ సభ..

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మే 13 న ఎన్నికలు జరగనుండగా ..జూన్ 04 న ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ తరుణంలో పొత్తుతో బరిలోకి దిగుతున్న టిడిపి,

Read more