తెలంగాణలోని పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణ లో ఎండలు ఎండలు నిప్పుల కొలిమిలా మారాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు 46.4 డిగ్రీల కు చేరుకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పదిహేను

Read more

మండిపోతున్న ఎండలు..తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు, రేపు

Read more

ఫిబ్రవరి ఆరంభంలోనే దంచికొడుతున్న ఎండలు

తెలంగాణ లో ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకు ప్రజలు వామ్మో అంటున్నారు. ఏప్రిల్ లో ఎలాగైతే

Read more

ఎండాకాలంలో ఆహారం పాడవకుండా..

వంటింటి చిట్కాలు ఎండలు పెరుగుతున్నాయి… వేడికి త్వరగా ఆహారం పాడటం ఈ కాలంలో పెద్ద సమస్య… దీన్ని ఎలా అధిగమించ వచ్చో చూద్దాం..వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలెక్కువ…

Read more

17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన హైదరాబాద్ నగరవాసులు..

హైదరాబాద్‌ః గత పది రోజులుగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యముగా హైదరాబాద్ లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా

Read more

మార్చి తొలి వారం నుంచే ఎండలు..రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ

ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు

Read more

ఈసారి ఎండలు మాములుగా ఉండవట

రోజు రోజుకు ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది. గత వారం రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు కాలు బయట పెట్టాలంటే ఆలోచిస్తున్నారు అంతలా

Read more

వేసవి కాలం.. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా?.. ఇవి పాటించాల్సిందే!

చిన్నారుల్లో డీహైడ్రేషన్ నివారణ మార్గాలు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల్లోనూ శరీరం చల్లగా ఉండేందుకు చర్మం అధిక మొత్తంలో చెమటను ఉత్పత్తి చేస్తుంది.. అయితే, ఇలా చెమట

Read more

రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పడే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణాగ్రతలు దాటాయి. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో

Read more

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం

అధిక ఉష్ణోగ్రతలు నమోదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాయంత్రం వరకు ఉదయ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి నెల నుంచే

Read more

ఏపీలో మొదలైన ఉష్ణోగ్రతలు..39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అమరావతి : ఏపీలో వేసవి తాపం మొదలైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాయలసీమలో ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుని వేడి మొదలవుతుండగా, రాత్రి 8

Read more