తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజీనామా
హైదరాబాద్: గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్రాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా
Read moreNational Daily Telugu Newspaper
హైదరాబాద్: గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్రాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా
Read moreహైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే
Read moreతెలంగాణ లోని మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తూ
Read moreఅమరావతిః అతివల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మహిళా సాధికారత, స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రేపు (మార్చి 17) హైదరాబాదులో చీరకట్టుతో
Read moreహైదరాబాద్ః శాసన సభ ఆమోదంతో టీఎస్ను టీజీగా మారుస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను,
Read moreహైదరాబాద్ః తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గత నెలలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుంది.
Read moreహైదరాబాద్ః తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ను టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద..
Read moreహైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం టీ-సేఫ్ ( T-SAFE) యాప్ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్ను రూపొందించారు. అన్ని రకాల
Read moreహైదరబాద్ ః బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా విస్తృతంగా అనేక సభలు… సమావేశాలలో ఆయన
Read moreహైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు.
Read moreహైదరాబాద్ః టీస్ఆర్టీసీలో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా
Read more