తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్నఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి

Read more

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్‌ వెలువడనుంది. మార్చి 13 వరకు నామినేషన్ల

Read more

తెలంగాణ రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ : క్రిస్మస్ పండుగకు ప్రత్యేక రైళ్లు

క్రిస్మస్ సందర్భాంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నరసాపురం నుంచి సికింద్రాబాద్, యశ్వంత్ పూర్‌లకు

Read more

తెలుగు రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటికబురు అందించారు వాతావరణ శాఖ. గత కొద్దీ రోజులుగా తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటితే కాలు

Read more

తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్ష‌లు తెలిపిన మోడీ, జ‌గ‌న్

సమాజంలో శాంతి, సామరస్యాలు పెంపొందాలి.. మోడీఅల్లా దయతో అంతా మంచి జరగాలి.. జ‌గ‌న్ న్యూఢిల్లీ: నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో ముస్లింలకు ప్రధాన

Read more

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం

అధిక ఉష్ణోగ్రతలు నమోదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాయంత్రం వరకు ఉదయ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి నెల నుంచే

Read more

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల‌ను సురక్షితంగా తీసుకువ‌స్తాం : బండి

హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజ‌య్ కలుసుకుని, పిల్లలను సురక్షితంగా తీసుకువస్తామని వారికి హామీ ఇచ్చారు.రష్యా నుండి ఇటీవల

Read more

కేసీఆర్ డ్రామా ఆడుతున్నాడంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రి ఫైర్ ..

తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీళ్ల గొడవ ఫై కేంద్ర జల్‌శక్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ స్పందించారు. మొన్న‌టి ప్రెస్‌ మీట్‌లో సీఎం కేసీఆర్ రాష్ట్రాల

Read more

తొలి కార్తీక సోమవారం..భక్తులతో ఆలయాలు కిటకిట

మొదలైన కార్తీక మాసం  హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం శోభ ప్రారంభమైంది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, నదీ తీరాలు భక్తులతో

Read more

Auto Draft

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70వేలకు పైగా చిన్ననీటివనరులు కనుమరుగు! ముఖ్యంగా చిన్ననీటివనరుల్లో నీరులేని సమయంలో సాగుచేసుకొ నేందుకు ‘ఏక్‌సాల్‌ పట్టా ఇచ్చే కార్యక్రమం ఆరంభించి నప్పటి నుండి

Read more

సివిల్స్‌ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులపై ప్రశంసలు

అమరావతి: సిఎం జగన్‌ సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్‌ చేశారు.

Read more