చంద్రుని దక్షిణ ధ్రువం నుండి ఉష్ణోగ్రతను నమోదు చేసి పంపిన విక్రమ్ ల్యాండర్

శివశక్తి పాయింట్ లో ఉపరితలంపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు బెంగళూరుః జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ తాజాగా సైంటిఫిక్ డాటాను పంపించింది.

Read more

మార్చి తొలి వారం నుంచే ఎండలు..రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ

ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు

Read more

తెలంగాణలో పెరగనున్న చలి..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఐదు రోజుల అలర్ట్.. పలు జిల్లాల్లో 10 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌: రాబోయే ఐదు రోజులు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు

Read more

తెలంగాణలో నేడు, రేపు అధికంగా ఉష్ణోగ్రతలు

ఎల్లుండి నుంచి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం హైదరాబాద్ : తెలంగాణలో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నారు. నేడు, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాధార‌ణం

Read more