గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

అహ్మాదాబాద్ః భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. మంత్రులుగా హర్ష సంఘవి,

Read more

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తిః ప్రధాని మోడి

న్యూఢిల్లీః పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయ 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధాని మోడి ప్రసంగిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి

Read more

కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః మూడు వారాల పాటు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోడి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

Read more

అంబేద్కర్ వర్థంతి..ప్రధాని, రాష్ట్రపతి నివాళులు

న్యూఢిల్లీః ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో పాటు

Read more

మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దుః సిఎం జగన్‌

సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు అమరావతిః సిఎం జగన్‌ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ

Read more

ఆక్వా యూనివర్సిటీకి సిఎం జగన్‌ శంకుస్థాపన

అమరావతిః సిఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషంగ్‌ హార్భర్‌, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టు

Read more

వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోడి

వారణాసిః ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో

Read more

అరుణాచ‌ల్‌లో డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీః ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఈ

Read more

విశాఖలోభారీ బహింరంగ సభలో ప్రధాని ప్రసంగం

సభాస్థలికి చేరుకున్న మోడీ.. శాలువాతో సత్కరించిన జగన్ అమరావతిః ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి

Read more

చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ

చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో మోడీ

Read more

గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందర్భంగా గురునానక్ 553వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు

Read more