ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి: సీఎం యోగి

న్యూఢిల్లీః రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

Read more

ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు

న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను

Read more

లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేదు..ఒంటరిగానే పోటీః మాయావతి

లక్నోః రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని… ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఈ

Read more

అక్రమ మైనింగ్ కేసు..అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు ​జారీ చేసింది.

Read more

రాజ్యసభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్‌

న్యూఢిల్లీః కాస్-ఓటింగ్ భయాల మధ్య దేశవ్యాప్తంగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో 56 స్థానాలు ఖాళీ

Read more

ఘోర ప్రమాదం.. నదిలోపడిన ట్రాక్టర్‌.. 15 మంది మృతి

లక్నోః ఉత్తరప్రదేశ్‌లో తీరని విషాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న వాహనం చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు హరిద్వార్

Read more

జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి

పూజలకు ఏర్పాట్లు చేయాలని, పూజారిని నియమించాలని ఆదేశాలు వారాణాసి: ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారాణాసి డిస్ట్రిక్ట్ కోర్టు నేడు కీలక ఆదేశాలు వెలువరించింది.

Read more

యూపీ తాత్కాలిక డీజీపీగా ప్ర‌శాంత్ కుమార్‌ నియామకం

ల‌క్నో: ఉత్త‌రప్ర‌దేశ్ తాత్కాలిక డీజీపీగా ప్ర‌శాంత్ కుమార్‌ ను నియ‌మించారు. లా అండ్ ఆర్డ‌ర్ డీజీగా ఉన్న ఆయ‌నకు.. డీజీపీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అయితే వరుస‌గా నాలుగ‌వ

Read more

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరైన ఇమామ్ ఉమర్ ఇల్యాసిపై ఫత్వా జారీ

తనను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఇతర ఇమామ్‌లను కోరినట్టు వెల్లడి న్యూఢిల్లీః అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన తనకు ఫత్వా జారీ అయ్యిందని

Read more

అయోధ్యలో భక్తుల రద్దీ ..వాహనాల రాకపై తాత్కాలిక నిషేధం

అన్ని వాహనాల ఆన్‌లైన్ బుకింగ్స్ రద్దు చేసిన అధికారులు అయోధ్యః అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి ఉద్ధృతస్థాయిలో కొనసాగుతోంది. మొదటి రోజు అంచనాలకు మించి రామభక్తులు ఆలయానికి

Read more

ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడుః ప్రధాని మోడీ

ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడు..ప్రధాని మోడీ అయోధ్య : అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో

Read more