ఏపిలో నేటి నుండి గోరుముద్ద పథకం అమలు

పిల్లలకు పోషకాహారం అందించేందుకే ఈ ప్రయత్నం అమరావతిః ఈరోజు నుండి ఏపిలో చదువుకునే పిల్లలకు శారీరక ఆరోగ్యం కోసం గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నామని సిఎం జగన్‌

Read more

ఐప్యాక్ టీంపై సీఎం జగన్ ఆగ్రహం..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో 175 కు `175 సాధిస్తామని ధీమాగా ఉన్న పార్టీ కి

Read more

జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత కింద రూ. రూ.698.68 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన కింద

Read more

రేపు తిరువూరులో సీఎం జగన్ పర్యటన..

సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించబోతున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం

Read more

మోడీ – అమిత్ షా లతో ముగిసిన సీఎం జగన్ భేటీ

సీఎం జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మధ్యాహ్నం ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యారు. రాష్ట్ర

Read more

ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్

కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ భేటీ

Read more

జగన్ ఢిల్లీ టూర్ ఫై నారా లోకేష్ సెటైర్లు

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. గురువారం రాత్రి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు.

Read more

19న జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల: ఏపీ ప్రభుత్వం

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సర్కారు అమరావతిః జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదలపై ఏపి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెల 19న

Read more

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఈరోజు గురువారం సాయంత్రం ఢిల్లీ కి వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో

Read more

పెన్షనర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

ఏపీలో పెన్షనర్లకు అసెంబ్లీ సాక్షి గా సీఎం జగన్ తీపి కబురు తెలిపారు. అర్హులందరికీ వచ్చే జనవరి నుండి రూ. 3 వేల పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read more

98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు జీవో 27 జారీ చేపట్టారు. 4,537 మందికి కాంట్రాక్ట్

Read more