ప్రధాని మోడీ ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ

న్యూఢిల్లీ: ఒక‌వేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు దేశ సంప‌ద‌ను ముస్లింల‌కు ఆ పార్టీ పంచిపెడుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌స్థాన్‌లో జ‌రిగిన ఓ ఎన్నిక‌ల

Read more

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు దోచుకుంటుందిః ప్రధాని మోడి

న్యూఢిల్లీః ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, చనిపోయిన వారిని కూడా దోచుకోవాలనే ఆలోచనలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈమేరకు ఛత్తీస్ గఢ్ లోని

Read more

ఇరాన్‌-ఇజ్రాయెల్ సంక్షోభం వేళ ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్య‌లు!

న్యూఢిల్లీః ప్రధాని న‌రేంద్ర మోడీ ఇరాన్‌, ఇజ్రాయెల్ మ‌ధ్య‌ సంక్షోభం నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విదేశాల్లోని భార‌తీయుల ర‌క్ష‌ణ త‌మ ప్ర‌భుత్వ తొలి ప్రాధాన్య‌త అని

Read more

మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో శుక్ర‌వారం రాత్రి ఉగ్ర‌వాదుల న‌ర‌మేధానికి పాల్ప‌డ్డారు. క్రాక‌స్ సిటీ క‌న్స‌ర్ట్ హాల్‌లోకి ఆయుధాల‌తో ప్ర‌వేశించిన ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఈ

Read more

రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యంః ప్రధాని మోడీ

జగిత్యాల : తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. కాళేశ్వరం

Read more

అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు నైజం : అంబ‌టి

అమరావతిః ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ బిజెపితో టిడిపి పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఇలా బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడంపై వైఎస్‌ఆర్‌సిపినేత‌ అంబటి రాంబాబు

Read more

హైద‌రాబాద్‌లో రేపు ప్ర‌ధాని మోడీ రోడ్ షో

న్యూఢిల్లీః ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత 16, 18 తేదీల్లో ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిజెపి త‌ర‌పున

Read more

సీఏఏ అమలుపై స్పందించిన పాక్‌ మహిళ సీమా హైదర్‌

న్యూఢిల్లీః వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోడీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ

Read more

సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈరోజు వర్చవల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ

Read more

రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీః ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌

Read more

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్‌ న్యూస్‌

న్యూఢిల్లీః అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర

Read more