రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యంః ప్రధాని మోడీ

జగిత్యాల : తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. కాళేశ్వరం

Read more

అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు నైజం : అంబ‌టి

అమరావతిః ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ బిజెపితో టిడిపి పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఇలా బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడంపై వైఎస్‌ఆర్‌సిపినేత‌ అంబటి రాంబాబు

Read more

హైద‌రాబాద్‌లో రేపు ప్ర‌ధాని మోడీ రోడ్ షో

న్యూఢిల్లీః ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత 16, 18 తేదీల్లో ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిజెపి త‌ర‌పున

Read more

సీఏఏ అమలుపై స్పందించిన పాక్‌ మహిళ సీమా హైదర్‌

న్యూఢిల్లీః వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోడీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ

Read more

సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈరోజు వర్చవల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ

Read more

రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీః ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌

Read more

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్‌ న్యూస్‌

న్యూఢిల్లీః అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర

Read more

కొన్ని కుటుంబాల ల‌బ్ధి కోస‌మే జ‌మ్మూక‌శ్మీర్‌ను సంకెళ్ల‌లో వేశారుః ప్ర‌ధాని మోడీ

శ్రీన‌గ‌ర్: రోజు శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఆంక్ష‌ల నుంచి స్వేచ్ఛ దొరికింద‌న్నారు. ఎన్నో

Read more

నేడు క‌శ్మీర్‌కు ప్ర‌ధాని..ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న

న్యూఢిల్లీః ప్ర‌ధాని మోడీ ఈరోజు జ‌మ్మూక‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. 2019 ఆగ‌స్టులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌కు మోదీ వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. మ‌రోవైపు ప్ర‌ధాని

Read more

అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

బంగాల్​ ః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంగాల్​లోని కోల్​కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో

Read more

పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరు కలిసినట్లుగా భావించాలా? : కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని సంబోధించడం రాజకీయ చర్చకు దారి తీసిన అంశంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్

Read more