నేడు ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం..లోక్ సభ అభ్యర్థుల ప్రకటన

ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జరగబోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఈ

Read more

మళ్లీ ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

న్యూఢిల్లీః ఢిల్లీ జల్‌బోర్డులో అక్రమాలకు సంబంధించి నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు డుమ్మాకొట్టారు. ఈ కేసులో సోమవారం తమ

Read more

ఢిల్లీలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు అరెస్టు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటాక జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎదురుకాల్పుల్లో

Read more

నేడు ఢిల్లీకి బాబు , పవన్ , రేవంత్

నేడు హస్తినకు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ కేంద్ర

Read more

రేపు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..

సీఎం జగన్ రేపు (సోమవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ తో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. వాస్తవంగా శనివారమే వెళ్లాల్సి ఉండగా, మంత్రులు

Read more

తనను రాజకీయ విధుల నుంచి రిలీవ్ చేయాలని నడ్డాను కోరిన గౌతం గంభీర్

న్యూఢిల్లీః టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతం గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు.

Read more

ఎనిమిదోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ

న్యూఢిల్లీః మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది. గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేయగా వివిధ కారణాలతో విచారణకు

Read more

ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతుల మకాం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.

Read more

ఢిల్లీ ఛలోకు తాత్కాలికంగా రెండు రోజలు విరామం

న్యూఢిల్లీః పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన వేళ, రైతులు పిలుపునిచ్చిన ఢిల్లీ

Read more

ఛ‌లో ఢిల్లీ..జేసీబీల‌ను వెన‌క్కి తీసుకెళ్లండి…రైతుల్ని కోరిన హ‌ర్యానా పోలీసులు

న్యూఢిల్లీః ఛ‌లో ఢిల్లీ మార్చ్ మ‌ళ్లీ జోరందుకున్న‌ది. దేశ రాజ‌ధాని దిశ‌గా పంజాబీ రైతులు క‌దిలారు. మ‌రోవైపు ఢిల్లీలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను పెంచారు. టిక్రి, సింఘూ, ఘాజిపూర్

Read more

ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న

Read more