ఈరోజు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
అమరావతీః సిఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ‘విజన్ విశాఖ’ కార్యక్రమం జరుగనుంది. ఈ తరుణంలోనే ‘విజన్ విశాఖ’ కార్యక్రమం సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 2,000 మందికి
Read moreNational Daily Telugu Newspaper
అమరావతీః సిఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ‘విజన్ విశాఖ’ కార్యక్రమం జరుగనుంది. ఈ తరుణంలోనే ‘విజన్ విశాఖ’ కార్యక్రమం సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. 2,000 మందికి
Read moreవిశాఖః విశాఖపట్టణం సముద్ర తీరంలోని ఆర్కే బీచ్లో మొన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిన్న తెగిపోయి కొట్టుకుపోయిందంటూ వచ్చిన మీడియా వార్తలు కలకలం రేపాయి. రూ. 1.60
Read moreఅమరావతిః సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
Read moreఆర్థికసాయం అందజేత అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన కార్యకర్తలను కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఈరోజు ఆమె
Read moreఅమరావతిః రాజధాని కార్యాలయాలను విశాఖకు తరలించే విషయంపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో మంగళవారం విచారణ జరిగింది. ఈ విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను
Read moreకండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్ అమరావతిః విశాఖకు చెందిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో
Read moreఅమరావతిః పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఐదు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్టణంలోని కొమ్మాది
Read moreఅమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. చివరి రోజు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్ర చివరి రోజు కావడంతో పెద్ద
Read moreప్రజల కోసం టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం అమరావతిః విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన జనసేన పార్టీ
Read moreఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు మంజూరు అమరావతిః విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. హార్బర్ లోని
Read moreఅమరావతిః విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా మత్స్యకారుల బోట్లు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని
Read more