ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

న్యూఢిల్లీః గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌ – వడోదరా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో

Read more

దేశంలో నిరుద్యోగ రోగం అంటువ్యాధిగా మారిందిః రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీః దేశంలో నిరుద్యోగ పరిస్థితికి అద్దం పడుతూ గుజరాత్‌లో ఒక కెమికల్ కంపెనీలో 40 ఉద్యోగాల కోసం 800 మంది అభ్యర్థులు పోటీ పడడంతో తోపులాటకు దారితీసింది.

Read more

3.9 లక్షల ఓట్లతో అమిత్‌ షా ఘన విజయం

న్యూఢిల్లీః ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి

Read more

ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు

న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను

Read more

నేడు సూరత్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః నేడు గుజరాత్ లోని సూరత్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.ఈ క్రమంలో తాపీ కక్రాపర్‌లో రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను మోడీ జాతికి

Read more

మొజాంబిక్‌ అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం

న్యూఢిల్లీః : ప్రధాని నరేంద్రమోడీ మొజాంబిక్‌ అధ్యక్షుడు ఫిలిప్‌ జసింటో నుయిషీతో భేటీ అయ్యారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక

Read more

నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు న్యూఢిల్లీః భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ

Read more

గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయిః మంత్రి గుడివాడ

అమరావతిః ఏపీ కి వస్తున్న పెట్టుబడులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి గుడివాడ

Read more

ఇద్దరు మాజీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదాలు

గుజరాత్‌కు సీఎంలుగా పనిచేసిన విజయ్ రూపానీ, సురేశ్ మెహతా అహ్మదాబాద్‌ః ఒకే రోజు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు త్రుటిలో పెను ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వారిలో ఒకరు

Read more

కరోనా బారిన పడిన వారు అధికంగా శ్రమించొద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రి

న్యూఢిల్లీః గుజరాత్ లో దేవీ నవరాత్రి వేడుకల సందర్భంగా గార్భా నృత్యం చేస్తున్న యువకులు గుండె పోటుతో మరణించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్

Read more

సూరత్‌ బాంబే మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

సూరత్‌: గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌ నగరంలోని బాంబే మార్కెట్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం

Read more