భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందిః రాష్ట్రపతి

న్యూఢిల్లీః కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ఆమె

Read more

పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్ సమావేశాల(Union Budget 2023)కు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం ప్రారంభించారు.

Read more

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న రాష్ట్రప‌తి

న్యూఢిల్లీః నేటి నుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

Read more

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తిః ప్రధాని మోడి

న్యూఢిల్లీః పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయ 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధాని మోడి ప్రసంగిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి

Read more

కేంద్రం కక్షపూరిత వైఖరిపై పార్లమెంట్‌లో గళం విప్పాలని ఎంపీలకు సూచించిన సీఎం కేసీఆర్‌

సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ రాష్ర ముఖమంత్రి కేసీఆర్..శనివారం ప్రగతిభవన్‌లో లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ

Read more

రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్: సీఎం కెసిఆర్ అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ

Read more

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌

న్యూఢిల్లీ: నేడు కూడా టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ప్ల‌కార్డుల‌తో కేంద్రానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానాన్ని

Read more

జూలై 19 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

న్యూఢిల్లీ : జూలై 19వ తేదీ నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. ఆ స‌మావేశాలు ఆగ‌స్టు 13వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. వ‌ర్షాకాల స‌మావేశాల తేదీల‌ను

Read more

రాజ్యసభ 15వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ: కేంద్ర సాగు చట్టాలు, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్షాల ఆందోళన బుధవారం నాడు కూడా కొనసాగింది. తక్షణం ఈ అంశాలపై చర్చించాలంటూ సభా

Read more

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ: రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి . రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ

Read more

రెండో రోజు ప్రారంభమైన రాజ్యసభ

న్యూఢిల్లీ: రెండో రోజు పార్లమెంట వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు జీరో అవర్‌లో పలు అంశాలపై చర్చించాలంటూ చైర్మన్‌కు నోటీసులు ఇచ్చారు. ‘నీట్ పరీక్షల

Read more