24న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ఒకే రోజులో మొత్తం 9 రైళ్లను ప్రారంభించనున్న మోడీ న్యూఢిల్లీః రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది.

Read more

మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలుపై దాడి గోరఖ్‌పూర్ః మరోసారి ఉత్తరప్రదేశ్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి జరిగింది. గోరఖ్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు

Read more

6న ప్రారంభం కానున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు

కాచిగూడ నుంచి నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మార్గం హైదరాబాద్‌ః తెలుగు ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Read more

మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్ల దాడి

లక్నో: మరోసారి రాళ్లు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై రువ్విన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గొరఖ్‌పూర్-లక్నో సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు

Read more

నేడు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన

Read more

విజయవాడ – చెన్నై నగరాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్

ఈ నెల 7 నుంచి సర్వీసులు ప్రారంభం అమరావతిః ఏపి రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి

Read more

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

తెలంగాణ లో త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

Read more

అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీః ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్‌పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. మొదటి ఈశాన్య

Read more

నేడు అసోంలో ‘వందే భారత్‌’ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోడీ

గువాహటి, న్యూజల్పైగురి మధ్య పరుగులు పెట్టనున్న రైలు న్యూఢిల్లీః అసోం ఈరోజు తొలి వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ గువాహటి, న్యూజల్పైగురి

Read more

కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని

Read more

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించేందుకు కేరళ చేరుకున్న ప్రధాని

కేరళలో ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం తిరువనంతపురంః ప్రధాని నరేంద్ర మోడీకి ఈరోజు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించేందుకు కేరళ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ

Read more