అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి శంకుస్థాపన చేసిన సిఎం జగన్‌

అమరావతిః తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Read more

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః ప్రధాని మోడీ

ఈ విషయంలో భయపడకుండా దృఢంగా ఉండాలని సూచన న్యూఢిల్లీః ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

Read more

సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు: ప్రధాని

న్యూఢిల్లీః ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ..సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు

Read more

ఓ వైపు బాధను దిగమింగుకుంటూ…తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా: ప్రధాని మోడీ

సర్థార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి మోడీ నివాళులు గాంధీనగర్‌ః గుజరాత్‌లో సర్థార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్తానగర్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ సందర్భంగా

Read more

UN వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ఈరోజు హైదరాబాద్ లోని నోవాటెల్లో ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. ఈ నెల10న ప్రారంభమైన సదస్సు 14వ తేదీ వరకు

Read more

ప్రతిమ గ్రూప్ సేవలు ఇంకా విస్తరించాలిః సిఎం కెసిఆర్‌

వరంగల్ః సిఎం కెసిఆర్‌ వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కెసిఆర్‌ ప్ర‌సంగించారు. ప్రతిమ సేవలు ఇంకా విస్తరించాలన్నారు. తెలంగాణ

Read more

5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడి

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో 5జీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మొదటి దశలో ఢిల్లీ ప్రధాన నగరాల్లో ప్రారంభించి, వచ్చే రెండేళ్లలో

Read more

పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందిః సిఎం జగన్‌

రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన జగన్ అమరావతిః సిఎం జగన్‌ నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన

Read more

జనవరి నుంచి పింఛన్ పెంపు: సిఎం జగన్‌

కుప్పంః సిఎం జగన్‌ నేడు కుప్పం పర్యటనకు వెళ్లారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘మాది

Read more

కూనో పార్క్‌లోకి చీతాలను విడుదల చేసిన ప్ర‌ధాని మోడీ

గ్వాలియ‌ర్ః ప్ర‌ధాని మోడీ నేడు నమీబియా నుండి తెచ్చిన 8 చీతాల‌ను కూనో పార్క్‌లోకి రిలీజ్ చేశారు. ప్ర‌త్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియ‌ర్‌కు

Read more

పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం.. ప్రసంగిస్తున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్ః రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు జరిగాయి. పబ్లిక్‌ గార్డెన్‌లో సీఎం కెసిఆర్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు.

Read more