అసలు దేశంలో లేని కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు అవసరమా?: లక్ష్మణ్

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

Read more

రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యంః ప్రధాని మోడీ

జగిత్యాల : తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. కాళేశ్వరం

Read more

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తా: ప్రధాని మోడీ

నాగర్‌కర్నూలు: యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు చిన్నపీట వేసి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. నాగర్‌కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన

Read more

రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వెహికిల్స్ అన్నీ టీజీ మీదనే : మంత్రి పొన్నం

హైదరాబాద్ః శాసన సభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను,

Read more

రెండో జాబితా విడుదల చేసిన టిడిపి

అమరావతిః టిడిపి 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో

Read more

బిజెపి రెండో లిస్ట్ రిలీజ్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి బుధువారం రెండో లిస్ట్ ను ప్రకటించారు. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించగా..రెండో లిస్ట్ లో 72 మందిని

Read more

స్వలాభం కోసం బిజెపితో చేతులు కలిపారుః విజయసాయి

అమరావతిః మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బిజెపితో చంద్రబాబు చేతులు కలిపారని వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని

Read more

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా

న్యూఢిల్లీః హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమి విచ్ఛిన్నమైంది. హర్యానాలో లోక్‌సభ ఎన్నికల

Read more

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందిః పవన్

అమరావతిః ప్రధాని నరేంద్ర మోడీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఏపీలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేనలు కలిసి పని చేస్తాయని జనసేనాని

Read more

మరికాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా రాక

నేడు తెలంగాణ‌లో కేంద్ర‌మంత్రి అమిత్‌షా ప‌ర్య‌టించ‌నున్నారు. ఢిల్లీ నుంచి ఆయ‌న ప్ర‌త్యేక విమానంలో బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న

Read more

సీట్లు కాదు గెలుపు ముఖ్యం – చంద్రబాబు

ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టిడిపి – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్నాయి. వైసీపీ పార్టీ ని ఎదుర్కోవాలంటే

Read more