‘భారత్‌లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు’: ప్రధాని మోడీపై శరద్ పవార్

న్యూఢిల్లీః భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే

Read more

కేసీఆర్ బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌రుః ల‌క్ష్మ‌ణ్

హైదరాబాద్‌ః బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న బ‌స్సు యాత్ర‌పై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్

Read more

నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోంః అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో

Read more

నేటి నుండి నామినేషన్ల్ వేయబోతున్న బిజెపి నేతలు

నేటి నుండి నామినేషన్ల స్వీకరణ మొదలుకావడం తో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణ లో బిజెపి నేతల విషయానికి వస్తే..నేడు మెదక్,

Read more

ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more

12వ జాబితా విడుదల చేసిన బీజేపీ

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి

Read more

కంటోన్మెంట్ బిజెపి అభ్య‌ర్ధిగా తిల‌క్

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి పార్టీ 12వ జాబితాను విడుదల చేసింది. మొత్తం నాలుగు రాష్ట్రాల‌కు చెందిన 7 లోక్ స‌భ

Read more

ఏపిలో కూటమి 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న సర్వే

అమరావతిః ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కు చేరుకుంది. విజయమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఓవైపు… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల

Read more

రేపు బీజేపీ మేనిఫెస్టోను విడుదల

న్యూఢిల్లీః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తోంది.

Read more

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల ఆఫర్.. సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభించిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ. 50

Read more

అక్కడ రఘురాజును నిలబెడదాంః చంద్రబాబు

అమరాతిః ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ

Read more