బీజేపీలో చేరిన సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో బిజెపి లోకి వలసల పర్వం నడుస్తుంది. బిఆర్ఎస్ నేతలు , ఇతర పార్టీల నేతలు బిజెపి లో చేరుతున్నారు.

Read more

అయోధ్య ఆలయంపై నేడు లోక్సభలో చర్చ

లోక్ సభ లో ఈరోజు అయోధ్య రామ మందిరంపై చర్చ జరగనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై చర్చను

Read more

కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం చేస్తాః రాజాసింగ్

హైదరాబాద్‌ః తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతోందని… కానీ తనకు ఆసక్తిలేదని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు

Read more

ఎంపీలందరికీ మన్మోహన్ సింగ్ ఆదర్శంగా నిలిచారుః ప్రధాని మోడీ

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి పని చేశారని కితాబు న్యూఢిల్లీః మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

Read more

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా..పదేళ్ల జైలు శిక్ష.. లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీః పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడుతూ దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడంతోపాటు కోటి రూపాయల జరిమానా విధించాలని

Read more

మోడీ కామెంట్స్ కు శశిథరూర్ కౌంటర్

లోక్ సభ లో ప్రధాని మోడీ..కాంగ్రెస్ పార్టీ ఫై నెహ్రు కుటుంబం ఫై చేసిన కామెంట్స్ ఫై congres సీనియర్ నేత శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు

Read more

ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం.. లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఈరోజు ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి

Read more

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ

న్యూఢిల్లీః ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రా ఖాళీ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక బంగ్లాను మహువా

Read more

పార్లమెంట్‌లో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌

న్యూఢిల్లీః శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. కాంగ్రెస్‌ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్,

Read more

నేడు లోక్‌స‌భ నుండి 49 మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్‌

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్‌ లో స‌స్పెన్ష‌న్ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఈరోజు కూడా 49 మంది లోక్‌స‌భ ఎంపీల‌ను స‌స్పెండ్ చేశారు. స్మోక్ అటాక్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్

Read more

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ!

మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం..ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్‌ః ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్

Read more