తెలంగాణ లో పోటాపోటీగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ సభలు

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో అధికార – ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సభలు , సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. కాంగ్రెస్

Read more

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ఏపీ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలకు సంబదించిన తమ రెండో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు

Read more

నేడు నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కేటీఆర్‌ పర్యటన

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన కేసీఆర్..ఈ

Read more

ఏపి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెల్లడి

అమరావతిః లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ,

Read more

లోక్ సభ బరిలో సీపీఎం..భువనగిరి స్థానం ఫై పోటీ

తెలంగాణ లో ఎన్నికల జోరు మొదలైంది. మే 13 న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ఫై కసరత్తులు

Read more

నేడు ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం..లోక్ సభ అభ్యర్థుల ప్రకటన

ఢిల్లీలో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జరగబోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఈ

Read more

బీజేపీలో చేరిన సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో బిజెపి లోకి వలసల పర్వం నడుస్తుంది. బిఆర్ఎస్ నేతలు , ఇతర పార్టీల నేతలు బిజెపి లో చేరుతున్నారు.

Read more

అయోధ్య ఆలయంపై నేడు లోక్సభలో చర్చ

లోక్ సభ లో ఈరోజు అయోధ్య రామ మందిరంపై చర్చ జరగనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై చర్చను

Read more

కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం చేస్తాః రాజాసింగ్

హైదరాబాద్‌ః తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతోందని… కానీ తనకు ఆసక్తిలేదని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు

Read more

ఎంపీలందరికీ మన్మోహన్ సింగ్ ఆదర్శంగా నిలిచారుః ప్రధాని మోడీ

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి పని చేశారని కితాబు న్యూఢిల్లీః మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

Read more

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా..పదేళ్ల జైలు శిక్ష.. లోక్‌సభలో బిల్లు

న్యూఢిల్లీః పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమాలకు పాల్పడుతూ దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడంతోపాటు కోటి రూపాయల జరిమానా విధించాలని

Read more