వారణాసిలో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

వారణాసి నుంచి ఢిల్లీకి రెండో వందేభారత్ రైలు వారణాసిః నేడు సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో

Read more

వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకునే సదుపాయం వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్

Read more

సచిన్ చేతుల మీదగా జెర్సీ అందుకుని హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన ప్రధాని లక్నోః ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ

Read more

వారణాసిలో మోడీపై ప్రియాంక పోటీ.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

అదే జరిగితే మోడీపై ప్రియాంక గెలుస్తారన్న సంజయ్ రౌత్ న్యూఢిల్లీః పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్

Read more

రెండో రోజు జ్ఞాన‌వాపి మ‌సీదులో ప్రారంభ‌మైన శాస్త్రీయ స‌ర్వే

వార‌ణాసి: జ్ఞాన‌వాపీ మ‌సీదు లో ఈరోజు కూడా ఆర్కియాల‌జీ స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారులు శాస్త్రీయ స‌ర్వే మొద‌లుపెట్టారు. 17వ శ‌తాబ్ధానికి చెందిన మ‌సీదులో.. ప్రాచీన కాలం

Read more

జ్ఞానవాపి మసీదులో ప్రారంభమైన శాస్త్రీయ సర్వే

వారణాసిః ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శుక్రవారం

Read more

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

అలహాబాద్ః వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన కీలక ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేసేందుకు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు

Read more

వారణాసి లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్న బండి సంజయ్

బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆయన తన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి

Read more

నేడు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన

Read more

అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం

మొదటి స్థానంలో వారణాసి తిరుమలః ఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో

Read more

వారణాసిలో బోటు మునక..నిడదవోలు వాసులు క్షేమం

వారణాసిలో జరిగిన బోటు ప్రమాదం నుండి నిడదవోలు వాసులు క్షేమంగా బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, పరిసర ప్రాంతాలకు చెందిన 120 మంది ఈ నెల

Read more