గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు

హైదరాబాద్‌ః సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. డిప్యూటీ

Read more

వాజ్‌పేయీ జయంతి.. ప్రధాని మోడీ నివాళి

న్యూఢిల్లీః మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.

Read more

జాతిపిత మ‌హాత్మాగాంధీ కి కేసీఆర్ నివాళులు

హైద‌రాబాద్ : నేడు జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. దేశానికి గాంధీజీ చేసిన సేవ‌లు, త్యాగాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్మ‌రించుకున్నారు. దేశానికి గాంధీజీ

Read more

ఆంధ్రకేసరికి జగన్, చంద్రబాబు నివాళి

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నేడు అమరావతిః నేడు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్భంగా ఆ

Read more

గద్దర్‌ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌: పలువురు ప్రముఖులు ప్రజా గాయకుడు గద్దర్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్‌.. ఆదివారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో

Read more

ఊమెన్ చాందీ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన

Read more

కుసుమ జగదీశ్‌ పార్థివదేహానికి మంత్రి కెటిఆర్‌ నివాళులు

ములుగు: పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌ బిఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ములుగు జిల్లా

Read more

ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మృతదేహానికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

ఆయనతో తనకు సుదీర్ఘ పరిచయం ఉందన్న ప్రధాని చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోడీ శిరోమణి అకాలీదళ్ పార్టీ అగ్రనేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్

Read more

బాదల్ పార్థివదేహానికి నివాళి అర్పించనున్న ప్రధాని మోడీ

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చండీగఢ్ కు చేరుకోనున్న ప్రధాని చండీగఢ్‌ః పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ సీనియర్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు.

Read more

జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం: ప్రధాని మోడీ

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నివాళులు న్యూఢిల్లీః ప్రధాని మోడీ పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. సైనికుల త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.

Read more

అంబేద్కర్ వర్థంతి..ప్రధాని, రాష్ట్రపతి నివాళులు

న్యూఢిల్లీః ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో పాటు

Read more