మూడు ఎమ్మెల్సీలు గెలిస్తే ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీలవుతున్నారుః రోజా

శవాల నోట్లో తీర్థం పోసినట్టుగా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని ఎద్దేవా అమరావతిః మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ టిడిపి నేతలు పగటి

Read more

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

భారత జట్టుపై ఎప్పుడో ఓసారి కెన్యా మ్యాచ్ గెలుస్తుందని వ్యాఖ్య అమరావతిః ఏపిలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్లా టిడిపి గెలవడంపై మంత్రి గుడివాడ

Read more

గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీ లను శాలువాలతో సత్కరించిన లోకేశ్

ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, చిరంజీవి అమరావతిః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్సీలను నారా లోకేశ్ ఈరోజు శాలువాలతో సన్మానించారు.

Read more

అసెంబ్లీ లో టీడీపీ ఎమ్మెల్యే ల ఫై దాడి ని ఖండించిన పవన్ కళ్యాణ్

అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్‌ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి

Read more

ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి రోజా స్పందన

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసి సంబరాలు చేసుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఈ తరుణంలో

Read more

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల క్లీన్ స్వీప్ ఫై చంద్రబాబు హర్షం

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన

Read more

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ..

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్లు తెలుస్తుంది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకున్న టీడీపీ..

Read more

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు – సజ్జల

ఏపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది. టీడీపీవిజయం సాధించడం తో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ

Read more

45 రోజులు పూర్తి చేసుకున్న లోకేష్ యువగళం యాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 45 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 45 రోజుల్లో లోకేష్ 577 కిలోమీటర్లు

Read more

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై చంద్రబాబు పర్యవేక్షణ

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాకు ఫోన్ చేసిన టీడీపీ నేత అమరావతిః పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను టిడిపి అధినేత చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్

Read more

బుగ్గన రాష్ట్ర ప్రజలకు మాయా ప్రపంచం చూపే ప్రయత్నం చేశారంటూ పయ్యావుల కేశవ్ కామెంట్స్

వైస్సార్సీపీ ప్రభుత్వ చిట్టచివరి బడ్జెట్ (2023-24) ద్వారా ఎప్పటిలానే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మాయా ప్రపంచం చూపే ప్రయత్నం చేశారని టీడీపీ నేత

Read more