టీడీపీ లో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్

మరో మూడు వారాల్లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు వైసీపీ పార్టీ కి మాజీ మంత్రి డొక్కా మాణిక్య

Read more

మోడీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : వైసీపీ ట్వీట్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ముస్లిం లు , ఇతర పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా

Read more

జాతి గర్వపడే నాయకుడు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు: రఘురామ

అమరావతిః నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేతలు ఎంత మంది

Read more

ఏపిలో కూటమి 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న సర్వే

అమరావతిః ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కు చేరుకుంది. విజయమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఓవైపు… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల

Read more

అక్కడ రఘురాజును నిలబెడదాంః చంద్రబాబు

అమరాతిః ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ

Read more

పత్రాలు తగలబెడితే పాపాలు పోతాయా? : లోకేశ్

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుపై గతంలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు సంబంధించిన పత్రాలను తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో తగలబెట్టారని టిడిపి

Read more

టీడీపీలో చేరిన RRR

నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీలో

Read more

నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర..

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా… ప్రతిరోజు రెండు నుంచి మూడు సభల్లో ప్రసంగిస్తున్నారు.

Read more

ఏపిలో పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం..

అమరావతిః పెన్షన్ పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

Read more

వైజాగ్ లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయిః లోకేశ్‌

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ సర్కారు విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఆరోపించారు. వైజాగ్ సిటీలో రౌడీ

Read more

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి సుహాసిని

హైదరాబాద్ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టిడిపి నాయకురాలు నందమూరి సుహాసిని కలిశారు. ఈ ఉదయం ఆమె రేవంత్ నివాసానికి వెళ్లారు.

Read more