ఆక్వా యూనివర్సిటీకి సిఎం జగన్‌ శంకుస్థాపన

YouTube video
Hon’ble CM of AP will be Laying Foundation Stones for Andhra Pradesh Aqua University at Narsapuram

అమరావతిః సిఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషంగ్‌ హార్భర్‌, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టు ఉప్పుటేరు నదిపై పాములపర్రు రెగ్యెలేటర్‌ పునులకు ఆయన శంకుస్థాపన చేశారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం ప్రసంగిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/