పంజాబ్ గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా

చండీగఢ్: పంజాబ్‌ గవర్నర్‌ పదవికి భన్వరీలాల్‌ పురోహిత్‌ శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు

Read more

రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీః రేపట్నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను

Read more

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

శ్రీరాముని మహోన్నతమైన ఆశయాలను అలవర్చుకోవాలన్న ముర్ము న్యూఢిల్లీః నేడు శ్రీ రామ నవమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముమ్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు

Read more

నేడే కేంద్ర బడ్జెట్‌..రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా న్యూఢిల్లీః కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా బడ్జెట్ ప్రవేశపెట్టడం

Read more

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ అధికారులు హైదరాబాద్‌ః భారత ప్రధాని ద్రౌపది ముర్ముతెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి

Read more

నేడు ముచ్చింతల్‌కు వెళ్లనున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

హైదరాబాద్‌ః భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటన భాగంగా గురువారం ముచ్చింతల్ లోని సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రానికి సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక హెలికాప్టర్ లో

Read more

శ్రీశైలం మల్లన్న ఆలయంలో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు

మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది, తెలంగాణ గవర్నర్ తమిళసై శ్రీశైలం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో పర్యటించారు. ఢిల్లీ నుంచి

Read more

అంబేద్కర్ వర్థంతి..ప్రధాని, రాష్ట్రపతి నివాళులు

న్యూఢిల్లీః ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో పాటు

Read more

జమ్మూ కశ్మీర్‌లో రోడ్డు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సుకు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే పూంచ్‌లో జరిగిన మినీ బస్ ప్రమాదంపై రాష్ట్రపతి

Read more

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు

మోడీ అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు న్యూఢిల్లీః రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ

Read more

అధిర్ ఇప్పటికే క్షమాపణ చెప్పారుః సోనియా గాంధీ

పొరపాటున అన్నానని వివరణ ఇచ్చిన కాంగ్రెస్ నేత న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ సీనియర్ నేత, ఎంపీ

Read more