రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం: మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు

29 గ్రామాల ప్రజలు తమ భూములను త్యాగం చేశారని కితాబు అమరావతిః ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన ఘనత

Read more

రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిః అచ్చెన్నాయుడు

వాళ్ల దోపిడీకి అడ్డుపడుతున్నామని తమపై ఆరోపణలని విమర్శ అమరావతిః ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు విశాఖలో దోపిడీకి తెగబడుతున్నారని.. వారి దోపిడీనీ అడ్డుకుంటున్నామనే తమపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని

Read more

అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని: చంద్రబాబు ధీమా

పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందన్న చంద్రబాబు అమరావతి : ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏపీ

Read more

అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు జగన్‌ కుట్రలు‌: లోకేశ్‌

విజయవాడ : సిఎం జగన్ అమరావతి రాజధానిని నాశనం చేసేందుకునాన్‌స్టాప్‌ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా

Read more

పేదలకు స్థానం లేని అమరావతితో ఏం ప్రయోజనం?

అమరావతి: రాజధాని అమరావతిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు స్థానంలేని రాజధాని అమరావతితో ప్రయోజనం లేదని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు

Read more

మీతో కలసి పోరాడుతానని భరోసా ఇస్తున్న

అమరావతే రాజధానిగా ఉంటుందని హామీ ఇవ్వలేను అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు అమరావతి రైతులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంటూ ప్రభుత్వం

Read more

రాజధాని రైతులకు అన్యాయం జరగదు

త్వరలోనే ర్యాలీలను నిర్వహిద్దాం అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని

Read more

నేడు రాజధాని గ్రామల్లో పవన్‌ పర్యటన

అమరావతి: ఈరోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు జనసేనాని సంఘీభావం తెలపనున్నారు. ఉదయం 9:30 గంటలకు

Read more

మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా

రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి రైతులు ఆందోళనలపై మాట్లాడూతూ… రైతుల ఆందోళనలకు యాభై రోజులు పూర్తయ్యాయని పవన్‌

Read more

49వ రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటు రైతులు చేసున్న ఆందోళనలు ఈరోజుకు 49వ రోజుకు చేరుకున్నా‌యి. నేడు మంగ‌ళ‌గిరి నుంచి తెనాలి వ‌ర‌కు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి బైక్

Read more

అమరావతి కోసం అందరూ ఉద్యమించాలి

రాజధాని ఉద్యమాన్ని మహిళలే నడిపిస్తున్నారు అమరావతి: టిడిపి నేత నక్కా ఆనంద్‌బాబు అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో రైతులు చేసున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన

Read more