అమరావతిలో రైతు కూలీల పెన్షన్ పెంపు

అమరావతిః రాజధాని అమరావతిలో రైతు కూలీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా వారికి అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500

Read more

జగన్ రెడ్డి.. నీ సినిమా అయిపొయింది..

అసలు సినిమా ఇపుడు మొదలవుతోంది: చంద్రబాబు ట్వీట్ అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి విరుచుకు పడ్డారు. జగన్ నీ

Read more

రాజమండ్రి బయలుదేరిన అమరావతి రైతులు..అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబును అక్రమంగా జైలులో బంధించారని రైతుల ఆరోపణ అమరావతి ః అమరావతి రూపశిల్పి చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా జైలులో పెట్టిందని తుళ్లూరు, వెలగపూడి ప్రాంత రైతులు ఆరోపించారు.

Read more

బాబుతో ఉంటే మీరు సర్వనాశనమే..అమరావతి రైతులకు పోసాని హెచ్చరిక

జగన్ కన్నా ఉన్నతంగా ఎవరూ పరిపాలించలేదన్న పోసాని అమరావతిః ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన కులంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానంటూ పోసాని కృష్ణ మురళి కీలక

Read more

రాజధానికి అమరావతి అనువైన ప్రాంతం: మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు

29 గ్రామాల ప్రజలు తమ భూములను త్యాగం చేశారని కితాబు అమరావతిః ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన ఘనత

Read more

అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం: ఐకాస

పోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయంకోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించిన ఐకాస అమరావతి : అమరావతి రైతులు మహా పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని

Read more

అమరావతి రైతుల పాదయాత్ర ఫై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ అమరావతి రైతులు గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మూడు

Read more

అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న

అమరావతి రాజధాని కోసం అమరావతి రైతులు గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. రాజకీయ పార్టీ నేతలతో

Read more

నిరసన చేసుకోండి.. కానీ పాదయాత్రను అడ్డుకోవద్దుః డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

రైతుల పాదయాత్రకు అదనపు బందోబస్తు కల్పించామని వివరణ అమరావతిః మీ నిరసనలు మీరు చేసుకోండి. కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ

Read more

14వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్ర 14 వ రోజుకు చేరింది. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు

Read more

రాజధాని రైతుల పాద‌యాత్ర‌.. ప్ర‌భుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం

పాద‌యాత్ర‌ పై గురువారం సాయంత్రంలోగా తేల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు అమరావతిః రాజధాని రైతులు తలపెట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై త‌న వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేయ‌ని ఏపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర

Read more