ఛలో కర్ణాటక పోదాం అక్కడి రైతులను అడుగుదాంః మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ః కర్ణాటక కరెంటు కావాలా.. ? తెలంగాణ కరెంటు కావాలా ? అంటూ తెలంగాణ ప్రజలను మంత్రి కెటిఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌

Read more

కొత్త రెవెన్యూ చ‌ట్టంతో పార‌ద‌ర్శకత ఉంటుంది

ఆసిఫాబాద్‌: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నార్నూర్ లో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టానికి నాంది

Read more

రైతులకు బీమా ప్రీమియాన్నివిడుదల

అమరావతి: సిఎం జగన్‌ రైతులకు బీమా ప్రీమియాన్ని చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది.

Read more

ఏపిలో నేడు ‘రైతు భరోసా’ నగదు బదిలీ

49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు నగదు జమ అమరావతి: ఏపిలో ఈరోజు ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పిఎం కిసాన్‌’ పథకం కింద రైతులకు నగదు బదిలీ

Read more

మీతో కలసి పోరాడుతానని భరోసా ఇస్తున్న

అమరావతే రాజధానిగా ఉంటుందని హామీ ఇవ్వలేను అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు అమరావతి రైతులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంటూ ప్రభుత్వం

Read more

రాజధాని రైతులకు అన్యాయం జరగదు

త్వరలోనే ర్యాలీలను నిర్వహిద్దాం అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఈరోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని

Read more