మూడు రాజధానుల నిరసన..గుంటూరు జిల్లాలో బంద్‌

బంద్ కు అనుమతి లేదన్న గుంటూరు అర్బన్ ఎస్పీ అమరావతి: ఏపి ప్రభుత్వంప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థి, యువజన జేఏసీ ఇచ్చిన పిలుపు

Read more

సార్ కాల్చేయండి మమ్మల్ని… చచ్చిపోతాం

నల్ల జెండాతో నిరసన తెలిపిన వృద్ధ రైతు అమరావతి: ఏపిలో మూడు రాజధానులపై కేబినెట్‌ నిర్ణయం పై అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎటు చూసినా రాజధాని

Read more

వెలగపూడి గ్రామస్థుల అసెంబ్లీ ముట్టడి

అమరావతి: రాజధాని ప్రాంతంలోని వెలగపూడి గ్రామస్థులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఏపి కేబినేట్‌ తీర్మానాన్ని తాము అంగీకరించేదిలేదంటూ, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వెలగపూడి గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

Read more

రాజధాని మార్పుపై సచివాలయ ఉద్యోగుల ఆవేదన

ఇప్పుడు విశాఖకు వెళ్లమంటే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు అమరావతి: ఏపి రాజధాని తరలించాలన్న యోచనపై సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫారసులు చేసిన జీఎణ్

Read more

అమరావతిలో రేపటి నుండి సకల జనుల సమ్మె

ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని తేల్చి చెప్పిన రైతులు అమరావతి: ఏపి రాజధానిగా అమరావతే ఉండాలని 16 రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో

Read more