విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్

అమరావతిః నేడు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా

Read more

జగన్‌ బస్సు యాత్రకు విరామం

అమరావతిః ఏపిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ ఈరోజు బ్రేక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈరోజు

Read more

అవినాశ్ రెడ్డి..అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులు, అప్పులు వెల్లడి

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

Read more

ఏపిలో కూటమి 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న సర్వే

అమరావతిః ఏపీలో ఎన్నికల సందడి పీక్స్ కు చేరుకుంది. విజయమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ఓవైపు… టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి మరోవైపు ఎన్నికల

Read more

వైసీపీకి పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం

Read more

జ‌గ‌న్ త‌న అధికారాన్ని అడ్డేసి మ‌రీ హంత‌కుల‌ను ర‌క్షిస్తున్నారుః ష‌ర్మిల

అమరావతిః పులివెందుల‌లో ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “చిన్నాన్న వివేకాను అతి కిరాత‌కంగా న‌ర‌కి చంపారు.

Read more

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

అమరావతిః ఏపీ అధికారపక్షం వైఎస్‌ఆర్‌సిపిలో మరో వికెట్ పడింది! ఆ పార్టీని వీడుతున్న వారి జాబితా ఏ రోజుకారోజు పెరుగుతూ ఉంది. తాజాగా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్

Read more

వైఎస్‌ఆర్‌సిపికి రాజీనామా చేసిన కిల్లి కృపారాణి

అమరావతిః ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌సిపికి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019

Read more

ఏడో రోజు కొనసాగుతున్న జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

అమరావతిః సిఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి

Read more

ఏపిలో పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం..

అమరావతిః పెన్షన్ పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

Read more

జగన్ పాలనలో పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారుః వల్లభనేని

అమరావతిః ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైఎస్‌ఆర్‌సిపి

Read more