మూడు ఎమ్మెల్సీలు గెలిస్తే ఏదో ఘనకార్యం సాధించినట్టు ఫీలవుతున్నారుః రోజా

శవాల నోట్లో తీర్థం పోసినట్టుగా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని ఎద్దేవా అమరావతిః మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ టిడిపి నేతలు పగటి

Read more

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

భారత జట్టుపై ఎప్పుడో ఓసారి కెన్యా మ్యాచ్ గెలుస్తుందని వ్యాఖ్య అమరావతిః ఏపిలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్లా టిడిపి గెలవడంపై మంత్రి గుడివాడ

Read more

ఎమ్మెల్సీ ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్న పవన్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేయడం పట్ల జనసేన అధినేత స్పందించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ

Read more

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ..

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్లు తెలుస్తుంది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకున్న టీడీపీ..

Read more

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు – సజ్జల

ఏపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ తగిలింది. టీడీపీవిజయం సాధించడం తో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ

Read more

ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్

కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ భేటీ

Read more

వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

ఈనెల 18న తమ ముందు హాజరుకావాలన్న ఈడీ అమరావతిః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్

Read more

కోటంరెడ్డికి మరోసారి షాకిచ్చిన వైఎస్సార్సీపీ

వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైయస్‌ఆర్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని

Read more

వైస్సార్సీపీ కి భారీ షాక్ ..వరుసపెట్టి జనసేనలో చేరుతున్న కీలక నేతలు

175 కు 175 సాధిస్తామని సీఎం జగన్ చెపుతుంటే..ఆ పార్టీ కీలక నేతలు మాత్రం వరుస పెట్టి జనసేన , టీడీపీ పార్టీలలో చేరుతున్నారు. మరో రెండు

Read more

తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారుః అనిత

జగన్ కు పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉన్నది అని ప్రశ్న అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్

Read more

ఆ కోణంలో ఎందుకు విచారించడంలేదుః అవినాశ్ రెడ్డి

వివేకాకు 2006 నుంచి ఒకామెతో సంబంధం ఉంది..2011లో ఆమెను పెళ్లి చేసుకున్నాడని వెల్లడి హైదరాబాద్‌ః వివేకా హత్య కేసులో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు

Read more