ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయిః ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

అధికార పార్టీ ఓట్ల అక్రమాలకు పాల్పడుతోందన్న చంద్రబాబు అమరావతిః ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ టిడిపి నేతలు ఎలుగెత్తుతున్నారు. తాజాగా, టిడిపి అధినేత

Read more

రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్

అమరావతిః బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తీవ్ర తుపాను కోస్తాంధ్ర జిల్లాల్లో విలయం సృష్టించిన సంగతి తెలిసిందే. తీరం దాటిన తర్వాత కూడా అది ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం

Read more

తుపానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో జగన్ విఫలమయ్యారుః యనమల

చివరకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపాటు అమరావతిః రాష్ట్ర వ్యాప్తంగా మిగ్జామ్ తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా.. జగన్

Read more

‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం.. పలువురికి హైకోర్టు నోటీసులు

రాజకీయ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ పిటిషన్ అమరావతిః ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై

Read more

30న నంద్యాల, కడప జిల్లాల పర్యటన వెళ్లనున్న సిఎం జగన్

అమరావతిః సిఎం జగన్‌ ఈ నెల 30న నంద్యాల, కడప జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం

Read more

లోకేశ్ యువగళం యాత్రపై విజయసాయిరెడ్డి విమర్శలు

ఎవరు నడవమన్నారో అంటూ సెటైర్లు అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టిడిపి యువనేత నారా లోకేశ్ పై సెటైర్లు వేశారు. ఎవరు నడవమన్నారో, ఎందుకు

Read more

నేడు ట్రాన్స్‌కో సబ్ స్టేషన్లకు సిఎం జగన్ శంకుస్థాపన

అమరావతిః ఏపిలో 28 కొత్త సబ్ స్టేషన్ లో ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, 12 సబ్

Read more

టిడిపి మద్దతుదారులకు ఒక్క పథకం ఆగిందని ఎవరైనా చెప్పగలరా?: సజ్జల

జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు.. సజ్జల అమరావతిః ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి విపక్ష నేతలపై ధ్వజమెత్తారు.

Read more

నువ్వు రాజకీయ నాయకుడివా..లేక రాజకీయ నటుడివాః పవన్ పై అంబటి ఫైర్

రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా? అంటూ వ్యాఖ్యలు అమరావతిః ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున

Read more

బీసీలు సలహాదారులుగా పనికిరారా? : అచ్చెన్నాయుడు

‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు అమరావతిః మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం

Read more

టెండర్లు ఖరారు కాకముందే దోపిడీ మొదలయిందిః దేవినేని ఉమ

రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రాల అస్మదీయులకు అప్పగించారన్న దేవినేని అమరావతిః రాష్ట్రంలోని ఇసుకను దోచేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ

Read more