అమరావతిలో రైతు కూలీల పెన్షన్ పెంపు

అమరావతిః రాజధాని అమరావతిలో రైతు కూలీలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా వారికి అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500

Read more

జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన టిడిపి

చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో బీసీ సదస్సు అమరావతిః తెలుగుదేశం పార్టీ తాజాగా జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జయహో

Read more

జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందిః గంటా

అమరావతి రాజధానిగా ఉండి ఉంటే ఆ సంస్థలన్నీ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించి ఉండేవన్న గంటా అమరావతిః జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చూస్తుంటే

Read more

అమరావతి అసైన్డ్ భూముల కేసు.. విచారణ వాయిదా

కేసును రీఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటిషన్ అమరావతిః అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణను ఏపీ హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణ

Read more

రింగ్ రోడ్డు కేసు.. మంత్రి నారాయణ నోటీసులపై విచారణ వాయిదా

ఈ పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని తెలిపిన ఏపీ హైకోర్టు అమరావతిః అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ జారీ

Read more

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారా లోకేశ్

ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో లోకేశ్ పేరును చేర్చిన సీఐడీ అమరావతి : ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు జ్యుడీషియల్

Read more

అమరావతిలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్న సిఎం జగన్

అమరావతిః మరో భారీ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. నవరత్నాలు – పేదలందరికీ

Read more

త్వరలోనే అమరావతిలో పర్యటించనున్న ప్రియాంకగాంధీః రాహుల్‌గాంధీ

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమన్న రాహుల్‌గాంధీ అమరావతిః ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో త్వరలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ

Read more

నేడు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

నేడు అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో పేదలకు సీఎం జగన్‌ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. CRDA పరిధిలోని 1,402 ఎకరాలను… 50,793 మంది మహిళలకు

Read more

జడ శ్రవణ్ కుమార్ అరెస్ట్.. తుళ్లూరులో 144 సెక్షన్

అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు అమరావతిః ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్-5 జోన్ కు వ్యతిరేకంగా

Read more

సీఐ ప్రవర్తన కోర్టు విధులకు ఆటంకపరచడమేః హైకోర్టు ఆగ్రహం

అమరావతి: హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసు విషయానికి సంబంధించి అడ్వకేట్‌ కమిషనర్‌గా వెళ్లిన న్యాయవాది, కోర్టు సిబ్బందిపై

Read more