అమరావతి రాజధానిని నాశనం చేసేందుకు జగన్‌ కుట్రలు‌: లోకేశ్‌

విజయవాడ : సిఎం జగన్ అమరావతి రాజధానిని నాశనం చేసేందుకునాన్‌స్టాప్‌ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానవాటికగా

Read more

అమరావతే రాజధాని అనేది బీజేపీ స్టాండ్ : కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి రైతులను జగన్ మోసం చేశారు తిరుపతి: సీఎం జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు,

Read more

తీవ్రవాదుల్లో కలిసేందుకు అనుమతి కోరుతూ త్వరలో రాష్ట్రపతికి లేఖ :అమరావతి రైతులు

మందడం దీక్షా శిబిరం వద్ద మహిళలు, రైతుల ఆగ్రహం Amravati: తీవ్రవాదుల్లో కలిసేందుకు రాష్ట్రపతి అనుమతి కోరుతూ త్వరలో లేఖ రాయబోతున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు బుధవారం

Read more

నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలి

అధికారులకు సిఎం జగన్‌ హెచ్చరికలు.. అమరావతి: ఏపి సిఎం జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ‘స్పందన’ కార్యక్రమంపై నిర్వహించిన

Read more

విద్యుత్‌ రంగంపై సిఎం జగన్‌ సమీక్ష

విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూల విధానం అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాష్ట్ర విద్యుత్ రంగంపై అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎనర్జీ

Read more

లోక్ సభలో అమరావతి అంశం లేవనెత్తిన గల్లా

అడ్డు తగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు న్యూఢిల్లీ: లోక్‌ సభలో టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అమరావతి అంశంపై ప్రసంగించారు. 2015లో ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ

Read more

మూడోరోజు ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చను కొనసాగించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రస్తుతం సభలో

Read more

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

అమరావతి: ఏపి రాజధాని అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. అమరావతి పరిధిలోని వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు(55) అనే రైతు గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి

Read more

పోలీసుల తీరుపై ఏపి హైకోర్టు తీవ్ర ఆగ్రహం

రాజధాని గ్రామాల్లో మహిళలను పోలీసులు కొట్టడంపై వివరణ అడిగిన న్యాయమూర్తి అమరావతి: రాజధాని ప్రాంతం అమరావతిలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపట్ల

Read more

అమరావతిలో రేపటి నుండి సకల జనుల సమ్మె

ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని తేల్చి చెప్పిన రైతులు అమరావతి: ఏపి రాజధానిగా అమరావతే ఉండాలని 16 రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో

Read more