పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..విజయవాడ వెళ్లే రైళ్ల నిలిపివేత

అమరావతిః విజయవాడ – ఖమ్మం మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం ఈ ఉదయం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు

Read more

అంబేడ్కర్ విగ్రహం పేరుతో రూ.258 కోట్లు నొక్కేశారు – టీడీపీ ఆరోపణ

దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని విజయవాడ వేదికగా వైసీపీ సర్కార్ నిర్మించారు. దాదాపు 210 అడుగుల

Read more

నేడు విజయవాడలో ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

విజయవాడలో అత్యంత ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా జరగనుంది. విజయవాడలోని స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని,

Read more

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రామాలయానికి ప్రత్యేక రైళ్లు

ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ః అయోధ్య రామమందిరాన్ని కనులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది.

Read more

ప్రారంభోత్సవానికి సిద్ధమైన అంబేద్కర్ స్మృతి వనం

ఏపి సర్కార్ రూ.400కోట్ల రుపాయల ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మిస్తోన్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. విజయవాడలో

Read more

కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత

టిడిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు వెల్లడి అమరావతిః విజయవాడ కార్పొరేటర్, ఎంపీ కేశవనేని నాని కూతురు కేశినేని శ్వేత తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత

Read more

చంద్రబాబు ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తాః కేశినేని నాని

విజయవాడ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడంపై సోషల్ మీడియాలో స్పందన అమరావతిః వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టిడిపి నిర్ణయించడంపై ప్రస్తుత

Read more

బీసీల సమస్యలపై టిడిపి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

విజయవాడ: టిడిపి ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రౌండ్ టేబుల్ సమావేశం ఇన్చార్జి బుద్ధా

Read more

మరోసారి సమావేశమైన టిడిపి, జనసేన అగ్రనేతలు

ఉమ్మడి, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా విజయవాడ: ఏపీలో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో, ఉమ్మడి కార్యాచరణ కోసం టిడిపి-జనసేన సమన్వయ కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే.

Read more

బస్సు ప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాః సిఎం జగన్‌

అమరావతిః విజయవాడ ప్రమాదంపై సీఎం జగన్‌ స్పందిచారు. విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Read more

బస్సు ప్రమాదంపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలిః నారా లోకేశ్

కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న లోకేశ్ అమరావతిః విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి

Read more