రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందిః పవన్

అమరావతిః ప్రధాని నరేంద్ర మోడీ శక్తిమంతమైన, దార్శనిక నాయకత్వంలో ఏపీలో జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేనలు కలిసి పని చేస్తాయని జనసేనాని

Read more

చంద్రబాబు ఇంటి ముందు కేఏ పాల్ హల్ చల్

హైదరాబాద్‌ః కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి

Read more

పరిస్థితులు అర్థం చేసుకోవాలని టిడిపి నేతలకు చంద్రబాబు సూచన

న్యూఢిల్లీః బిజెపితో పొత్తు కుదిరిన నేపథ్యంలో, టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిజెపితో పొత్తు ఖరారైందని పార్టీ నేతలకు

Read more

ఏపిలో టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు కుదిరిందిః కనకమేడల

న్యూఢిల్లీః ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పరిణామం నేడు వాస్తవరూపం దాల్చింది. టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు కుదిరింది. గత మూడ్రోజులుగా ఢిల్లీలో మకాం

Read more

పొత్తుల కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారుః సజ్జల

అమరావతిః పొత్తుల కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాట్లు చూస్తుంటే టిడిపి ఎంత బలహీనంగా

Read more

జనసేన పార్టీలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే

అమరావతిః చిత్తూరు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేడు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆరణి

Read more

టిడిపి, జనసేన బాగు కోరి సలహాలు ఇచ్చా..ఇక వారి ఖర్మః హరిరామ జోగయ్య

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య వరుస లేఖల ద్వారా పలు సూచనలు, సలహాలు

Read more

చంద్రబాబుకు జనసేన ఓటు ట్రాన్స్ ఫర్ కాదుః అంబటి రాంబాబు

అమరావతిః రానున్న ఎన్నికల్లో టిడిపి – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో కూడా క్లారిటీ వచ్చింది.

Read more

టిడిపి-జనసేన సీట్ల పంపకంపై వైఎస్‌ఆర్‌సిపి నేతల స్పందన

అమరావతిః టిడిపి-జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో, వైఎస్‌ఆర్‌సిపి నేతలు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జనసేనకు 24 సీట్లేనా…? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో

Read more

టిడిపి, జనసేనలో ఉన్నవారికి మనుగడ ఉండదుః వైవీ సుబ్బారెడ్డి

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది.. అమరావతిః రాజ్యసభ ఎన్నికల్లో టిడిపిని తుడిచి పెట్టేశామని వైఎస్‌ఆర్‌సిపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో

Read more

20న బిజెపి అగ్ర నేతలతో చంద్రబాబు చర్చలు..!

అమెరికాః రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. తాజాగా పాత మిత్రులు టిడిపి, బిజెపిలు మళ్లీ చేతులు కలుపుతున్నాయి. వచ్చే వారం ఎన్డీయేలో

Read more