వారణాసిలో వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

వారణాసి నుంచి ఢిల్లీకి రెండో వందేభారత్ రైలు వారణాసిః నేడు సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో

Read more

మరోసారి వందే భారత్‌ రైలుపైరాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

న్యూఢిల్లీః వందే భారత్‌ రైలు పై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు.

Read more

వందే భారత్ కు ఆరెంజ్ కలర్..రైల్వే మంత్రి వివరణ

శాస్త్రీయమైన ఆలోచనతోనే ఈ రంగును ఎంపిక చేసినట్టు స్పష్టీకరణ న్యూఢిల్లీః వందేభారత్ కొత్త రైళ్లపై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి

Read more

విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికుల ఆగ్రహం

రైలు సాంకేతిక కారణాలతో రద్దయినట్టు అధికారుల ప్రకటన విశాఖః గురువారం(ఈరోజు) ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

Read more

మళ్లీ వందేభారత్ పై రాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

న్యూఢిల్లీః వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు.

Read more

త్వరలో రామగుండంకు వందే భారత్‌ రైలు..

రామగుండం వైపు వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..అతి త్వరలో వందే భారత్ రైలు రామగుండం వైపు పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నుండి

Read more

తెలంగాణకు మరో ‘వందేభారత్’ రైలును ప్రవేశపెట్టే యోచనలో రైల్వే

ఈ సారి హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య మూడో రైలు న్యూఢిల్లీః సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే

Read more

పూరీ-హౌరా మధ్య వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

మే 20 నుంచి రెగ్యులర్ రైలు అందుబాటులోకి! న్యూఢిల్లీః భారత్ లో మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలెక్కింది. పూరీ-హౌరా నగరాల మధ్య తిరిగే

Read more

మళ్లీ వందేభారత్ రైలుపై దాడి… కిటికీ అద్దాలు ధ్వంసం

తిరువనంతపురంః కేర‌ళ‌లో కొత్త‌గా ప్రారంభించిన వందే భార‌త్ రైలుపై రాళ్ల దాడి జ‌రిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేర‌కు రైల్వే అధికారులు ధృవీక‌రించారు.

Read more

భారత్ రైళ్ల తయారై ఆర్డర్‌ను సొంతం చేసుకున్న భెల్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్ల ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వందే భారత్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి.

Read more

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రత్యేకతలు మాములుగా లేవు

సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలు ను ప్రధాని మోడీ మరికాసేపట్లో ప్రారభించబోతున్నారు. రేపటి నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ

Read more