మళ్లీ వందేభారత్ రైలుపై దాడి… కిటికీ అద్దాలు ధ్వంసం

తిరువనంతపురంః కేర‌ళ‌లో కొత్త‌గా ప్రారంభించిన వందే భార‌త్ రైలుపై రాళ్ల దాడి జ‌రిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేర‌కు రైల్వే అధికారులు ధృవీక‌రించారు.

Read more