మోడీతో బిల్ గేట్స్ సమావేశం..ఏఐ సహా పలు అంశాలపై చర్చ

న్యూఢిల్లీః ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మోడీతో సమావేశం స్ఫూర్తిమంతమని గేట్స్ అన్నారు.

Read more

విజయవంతంగా ఆకాశ్ క్షిపణి పరీక్ష

చండీపూర్‌: భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్

Read more

తల్లిని స్థంబానికి కట్టేసి చిత్ర హింసలు పెట్టిన కసాయి కొడుకు

నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మని ..ఏమాత్రం కనికరం లేకుండా ఓ కసాయి కొడుకు..తన పంటలో కాలీఫ్లవర్ కోసిందని చెప్పి స్థంబానికి తల్లిని కట్టేసి చిత్రహింసలు గురి చేసిన

Read more

రాత్రివేళ లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ.. ఒడిశా ప్రభుత్వం నిర్ణయం

హోటళ్లు, దాబాల్లో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయం భువనేశ్వర్: నిర్ణీత సమయానికి సరుకు డెలివరీ చేసేందుకు లారీ డ్రైవర్లు పడే శ్రమ అంతాఇంతా కాదు. కొన్నిసార్లు

Read more

ఒడిశా నూతన గవర్నర్‌గా రఘుబర్‌ దాస్ ప్రమాణస్వీకారం

భువనేశ్వర్‌: ఇటీవలే ఒడిశా రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌ దాస్ ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విద్యుత్‌ రంజన్‌

Read more

మోడీ సర్కారుపై ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ప్రశంసల జల్లు

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్న నవీన్ పట్నాయక్ న్యూఢిల్లీః కేంద్రంలోని మోడీ సర్కారుపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రశంసల జల్లు కురిపించారు. విదేశాంగ విధానం అత్యుత్తమంగా

Read more

ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం..మరో కీలక అధికారిపై వేటు

సౌత్ ఈస్టర్న్ రైల్వే జీఎం అర్చనా జోషిని తప్పించిన ప్రభుత్వం బాలాసోర్: ఒడిశాలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదం తర్వాత ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొంటోంది. ఓ

Read more

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. 10 మంది దుర్మరణం

భువనేశ్వర్‌: ఒడిశాలోని గంజాం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు

Read more

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం..12 మంది మృతి

ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో 12 మంది చనిపోయారు. జిల్లాలోని దిగపహండి వద్ద ఒడిశా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు రెండు

Read more

దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది

ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో వరుస ప్రమాదాలు ప్రయాణికులనను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారం క్రితం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి

Read more

మూడు రోజుల తర్వాత మళ్లీ పట్టాలపైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

మెసేజీల ద్వారా రిజర్వేషన్ ప్రయాణికులకు సమాచారం బాలాసోర్ : ఒడిశాలోని బాలాసోర్ వద్ద ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని నింపిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది.

Read more