వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేష‌న్

తిరువ‌నంత‌పురం : వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్

Read more

కేరళ స్కూల్లో ఏఐ టీచరమ్మ పాఠాలు..

తిరువనంతపురంః చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాక‌తో కొలువుల కోత త‌ప్పద‌నే ఆందోళ‌న వ్యక్తమ‌వుతోంది. ఇప్పటికే ప‌లు కంపెనీలు చాట్‌జీపీటీ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా

Read more

నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి నేడు కేరళ రాష్ట్రం వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో గురువారం కాంగ్రెస్‌ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. మధ్యాహ్నం

Read more

రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌నున్న సినీ న‌టి శోభ‌న..!

తిరువ‌నంత‌పురం: సినీ న‌టి శోభ‌న రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. కేర‌ళ నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. తిరువ‌నంత‌పురం లోక్‌స‌భ స్థానానికి ఆమె పోటీ ప‌డే

Read more

జనంపై అడవి జంతువులు దాడులు.. సీఎం పినరయికి రాహుల్‌గాంధీ లేఖ

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. కేరళ రాష్ట్రం వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్‌ పినాచియిల్‌ అనే వ్యక్తిని

Read more

బిజెపి నేత హత్య కేసులో ..15 మంది ఉరిశిక్ష విధింపు

తిరువనతపురంః బిజెపి కార్యకర్త హత్య కేసులో కేరళలో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15 మందికి బోర్డు కోర్టు ఉరిశిక్ష విధించింది. నిషేదిత

Read more

అయోధ్య రామయ్యకు కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం నుంచి ‘ఓనవిల్లు’

తిరువనంతపురంః అయోధ్య రాముడికి దేశవ్యాప్తంగా పలుచోట్ల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాముడి అత్తారింటి నుంచి పలు కానుకలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీకృష్ణ జన్మస్థానం

Read more

రెండు రోజులపాటు దక్షిణాదిలో ప్రధాని మోడీ పర్యటన

న్యూఢిల్లీః ప్రధాని మోడీ నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణాదిలోని తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో రూ. 19,850 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవ

Read more

నేడు శబరిమల ఆలయం మూసివేత.. 30న పునర్దర్శనం

మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల తిరువతనంపురంః శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత

Read more

మళ్లీ దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మరోసారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కొత్త వేరియంట్ కేసులు రెట్టింపవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా

Read more

భారత్‌లో మళ్లీ మొదలైన కరోనా కేసులు

ఆదివారం కొత్తగా వెలుగులోకొచ్చిన 335 కేసులు న్యూఢిల్లీః భారత్‌లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో

Read more