కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

తిరువనంతపురం : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని, ఈశాన్య ప్రాంతాలను తాకాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తారు. రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల

Read more

మే 31కి కేర‌ళ తీరానికి చేరనున్న నైరుతీ రుతుప‌వ‌నాలు: ఐఎండీ

న్యూఢిల్లీ: భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ముఖ్య‌మైన అప్‌డేట్ ఇచ్చింది. నైరుతీ రుతుప‌వ‌నాలు .. కేర‌ళ తీరాన్ని మే 31వ తేదీ వ‌ర‌కు చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ

Read more

జూన్ 5 – 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల రాక

హైదరాబాద్‌ః తెలంగాణ ప్రజలకు ఓ శుభవార్త.. జూన్ 5 – 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మారు నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ

Read more

కేరళలో హెపటైటిస్ కలకలం.. 12 మంది మృతి

తిరువనంతపురంః కేరళలో హెపటైటిస్ ఏ విజృంభిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దీనిబారిన పడ్డవారి సంఖ్య 2 వేలు దాటింది. ఇప్పటి వరకు హెపటైటిస్ తో మొత్తం 12 మంది

Read more

వ‌య‌నాడ్ నుంచి రాహుల్ గాంధీ నామినేష‌న్

తిరువ‌నంత‌పురం : వ‌య‌నాడ్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్

Read more

కేరళ స్కూల్లో ఏఐ టీచరమ్మ పాఠాలు..

తిరువనంతపురంః చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాక‌తో కొలువుల కోత త‌ప్పద‌నే ఆందోళ‌న వ్యక్తమ‌వుతోంది. ఇప్పటికే ప‌లు కంపెనీలు చాట్‌జీపీటీ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా

Read more

నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి నేడు కేరళ రాష్ట్రం వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో గురువారం కాంగ్రెస్‌ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు హాజరవుతారు. మధ్యాహ్నం

Read more

రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌నున్న సినీ న‌టి శోభ‌న..!

తిరువ‌నంత‌పురం: సినీ న‌టి శోభ‌న రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. కేర‌ళ నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. తిరువ‌నంత‌పురం లోక్‌స‌భ స్థానానికి ఆమె పోటీ ప‌డే

Read more

జనంపై అడవి జంతువులు దాడులు.. సీఎం పినరయికి రాహుల్‌గాంధీ లేఖ

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాశారు. కేరళ రాష్ట్రం వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పయ్యంపల్లిలో అజీష్‌ పినాచియిల్‌ అనే వ్యక్తిని

Read more

బిజెపి నేత హత్య కేసులో ..15 మంది ఉరిశిక్ష విధింపు

తిరువనతపురంః బిజెపి కార్యకర్త హత్య కేసులో కేరళలో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15 మందికి బోర్డు కోర్టు ఉరిశిక్ష విధించింది. నిషేదిత

Read more

అయోధ్య రామయ్యకు కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం నుంచి ‘ఓనవిల్లు’

తిరువనంతపురంః అయోధ్య రాముడికి దేశవ్యాప్తంగా పలుచోట్ల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాముడి అత్తారింటి నుంచి పలు కానుకలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీకృష్ణ జన్మస్థానం

Read more