మళ్లీ వందేభారత్ పై రాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

న్యూఢిల్లీః వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు.

Read more

ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన.. గిరిజనుడి కాలు కడిగి క్షమాపణలు చెప్పిన సీఎం శివరాజ్

భోఫాల్‌ః మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిద్ధిలో మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని ఈరోజు ఉదయం పరామర్శించారు. శివరాజ్ బాధితుడికి క్షమాపణ చెప్పడమే కాదు ఆయన

Read more

ఐదు వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

భోపాల్‌ః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా

Read more

ఏడాది బిడ్డను సీఎం వేదికపైకి విసిరేసిన తండ్రి..ఎందుకో తెలిస్తే అయ్యో అనాల్సిందే

మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సాగర్‌లో జరిగిన ఓ సభలో అనూహ్య ఘటన జరిగింది. ఓ తండ్రి ఏడాది వయసున్న తన కుమారుడిని వేదికపైకి ఒక్కసారిగా

Read more

వంతెన పై నుంచి నది పడిన బస్సు.. 15 మంది మృతి

ఖర్గోన్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ వద్ద 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది

Read more

భోపాల్ లో గ్యాస్ లీక్..పదిహేను మందికి అస్వస్థత

ప్రాణాపాయం లేదని ప్రకటించిన వైద్యులు భోపాల్: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ నీటి శుద్ధి కేంద్రంలో గ్యాస్ లీక్ అయింది. దానికి మరమ్మత్తులు చేస్తుండగానే మరోసారి

Read more

అత్యున్నత రాజ్యాంగ పదవిని కూడా బీజేపీ వదలడం లేదుః యశ్వంత్ సిన్హా

మధ్యప్రదేశ్‌‌లోని 26 మంది కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలపై బీజేపీ కన్ను పడిందని ఆరోపణ న్యూఢిల్లీః విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బిజెపిపై ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి

Read more

‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ మహాసమ్మేళనంలో పాల్గొన ప్రధాని

భోపాల్: భోపాల్‌లో సోమవారం నిర్వహించిన ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్‌’ మహాసమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రధాని మాట్లడుతూ ..గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని

Read more

ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న : సీఎం శివ‌రాజ్‌సింగ్

ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని క‌మ‌లానెహ్రూ ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం జ‌రిగి న‌లుగురు చిన్నారులు మృతిచెందిన విషయం

Read more

మధ్యప్రదేశ్ లో కల్తీ మద్యం కాటుకు 11 మంది మృతి

కొందరి పరిస్థితి ఆందోళనకరం .. Bhopal: కల్తీ కల్లు కాటుకు మధ్య ప్రదేశ్ లో 11 మంది మరణించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మోరేనా జిల్లాలో

Read more