మరోసారి వందే భారత్‌ రైలుపైరాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

న్యూఢిల్లీః వందే భారత్‌ రైలు పై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు.

Read more

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లుః దక్షిణ మధ్య రైల్వే

విజయవాడః వేసవి రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల వెతలు తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ మీదుగా మహబూబ్ నగర్, తిరుపతి,

Read more