విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు..ప్రయాణికుల ఆగ్రహం
రైలు సాంకేతిక కారణాలతో రద్దయినట్టు అధికారుల ప్రకటన విశాఖః గురువారం(ఈరోజు) ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
Read more