మరోసారి వందే భారత్‌ రైలుపైరాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం

న్యూఢిల్లీః వందే భారత్‌ రైలు పై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు.

Read more