వారణాసిలో కాశీ తమిళ సంగమం ప్రారంభించిన ప్రధాని మోడి

వారణాసిః ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లో కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రత్యేక ఆకర్శనగా నిలిచారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో

Read more

అరుణాచ‌ల్‌లో డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీః ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు.ఈశాన్య రాష్ట్రాల్లో ఈ

Read more

రామగుండంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని

ఖమ్మం: ప్రధాని మోడీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ కర్మాగారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.

Read more

బేగంపేట విమానాశ్రయం బహిరంగ సభలో ప్రధాని మోడి ప్రసంగం

హైదరాబాద్ః ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తెలంగాణకు వచ్చారు. విశాఖ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన

Read more

విశాఖలోభారీ బహింరంగ సభలో ప్రధాని ప్రసంగం

సభాస్థలికి చేరుకున్న మోడీ.. శాలువాతో సత్కరించిన జగన్ అమరావతిః ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి

Read more

గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించిన సిఎం జగన్

అమరావతిః సిఎం జగన్‌ పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ

Read more

చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ

చెన్నై-మైసూరు మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో మోడీ

Read more

గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందర్భంగా గురునానక్ 553వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు

Read more

అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి శంకుస్థాపన చేసిన సిఎం జగన్‌

అమరావతిః తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Read more

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః ప్రధాని మోడీ

ఈ విషయంలో భయపడకుండా దృఢంగా ఉండాలని సూచన న్యూఢిల్లీః ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన విజిలెన్స్ వీక్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

Read more

సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు: ప్రధాని

న్యూఢిల్లీః ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ..సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు

Read more