నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్‌ నగదు జమచేయనున్నారు. ఉదయం 8.30 కు గుంటూరు

Read more

రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్

రైతులను పరామర్శించనున్న పవన్ కల్యాణ్ అమరావతిః జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి

Read more

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం: చంద్రబాబు

రోడ్ షో ఏర్పాటు చేసిన టిడిపి నేతలు అమరావతిః సిఎం జగన్‌ పాలనను విమర్శిస్తూ టిడిపి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరిట ఓ కార్యక్రమం రూపొందించిన

Read more

కొవ్వూరులో మహిళలతో చంద్రబాబు మాటామంతి

చంద్రబాబుతో తమ సమస్యలు చెప్పుకున్న మహిళలు అమరావతిః టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వివిధ వర్గాల మహిళలతో మాటామంతి కార్యక్రమం

Read more

అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి శంకుస్థాపన చేసిన సిఎం జగన్‌

అమరావతిః తూర్పుగోదావరిజిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఏపీకి ఇథనాల్ ప్లాంట్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Read more

నేడు తూర్పుగోదావరి జిలాల్లో పర్యటించనున్న సిఎం జగన్‌

అమరావతిః సిఎం జగన్‌ నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లామండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆస్సాగో ఇండస్ట్రియల్ సంస్థ

Read more

కాకినాడ జీజీహెచ్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

డ్రైవ‌ర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్ప‌ద మృతి నేప‌థ్యంలో ఆందోళ‌న‌ కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ వద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే

Read more

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రాసిమ్ పరిశ్రమ

Read more

పోలవరం పర్యటనలో సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌

అమరావతి: కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తో క‌లిసి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ప‌ర్య‌టిస్తున్నారు. ముందుగా దేవీప‌ట్నం

Read more

ప్రముఖ సినీ నటుడు రాజబాబు కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా

Read more

ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం East Godavari District: తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురులో ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బైక్‌పై చంచినాడ బ్రిడ్జి వద్ద

Read more