విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లను పంపిణీ చేసిన సిఎం జగన్‌

రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి బాపట్ల: సిఎం జగన్‌ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో

Read more

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

అహ్మాదాబాద్ః భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. మంత్రులుగా హర్ష సంఘవి,

Read more

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తిః ప్రధాని మోడి

న్యూఢిల్లీః పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయ 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధాని మోడి ప్రసంగిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి

Read more

కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః మూడు వారాల పాటు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోడి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

Read more

అంబేద్కర్ వర్థంతి..ప్రధాని, రాష్ట్రపతి నివాళులు

న్యూఢిల్లీః ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డా.బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్‌లో ప్రధాని మోడీతో పాటు

Read more

పిల్లల చదువును ఆస్తిగా చూడాలిః సిఎం జగన్‌

రూ. 694 కోట్ల విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన జగన్ అమరావతిః సిఎం జగన్‌ ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకం నిధులను విడుదల చేశారు.

Read more

రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీని జమ చేసిన సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం అమరావతిః రబీ 2020-21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్ 2021

Read more

భారత రాజ్యాంగం చాలా గొప్పదిః సిఎం జగన్

వచ్చే ఏడాది ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడి విజయవాడః ఏపిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర

Read more

సుప్రీంకోర్టు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీః నేడు భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ఈ నేపథ్యంతో సుప్రీంకోర్టులో జరుగుతున్న రాజ్యాంగ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన

Read more

మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దుః సిఎం జగన్‌

సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారు అమరావతిః సిఎం జగన్‌ నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ

Read more

ఆక్వా యూనివర్సిటీకి సిఎం జగన్‌ శంకుస్థాపన

అమరావతిః సిఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషంగ్‌ హార్భర్‌, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టు

Read more